రాష్ట్రంలోని దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లోని ఎమ�
రాష్ట్రంలోని దళితుల ఆర్థికాభివృద్ధికే దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్లో�
చెన్నూరు పట్టణంలో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఫేజ్ - 1 లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల తీరు తెన్నులు, ఫేజ్ -2 లో భాగంగా చేయాల్సిన అభివృ
‘అభివృద్ధి అంటేనే బాల్క సుమన్. చరిత్రలో నిలిచిపోయేలా చెన్నూర్ నియోజకవర్గాన్ని ప్రగతి బాట పట్టిస్తున్నారు’అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు. బుధవారం కోటపల్లి మం
మంచిర్యాల : నాటి ఉద్యమ స్ఫూర్తితోనే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గొప్ప కార్యదీక్ష గల నాయకుడు సుమన్ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నా�
తలాపున గోదావరి, ప్రాణహిత నదులున్నా ఉమ్మడి పాలనలో చెన్నూరు నియోజకవర్గం గుక్కెడు నీటికి నోచుకోలేదు. వాగులపై బ్రిడ్జిలు లేక రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు వరదలకు కొట్టుకుపోయిన సందర్భాలూ
హైదరాబాద్ : చెన్నూరు ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరయ్యాయి. పథకానికి రూ.1,658 కోట్లతో పరిపాలనా అనుమతులను ప్రభుత్వం జారీ చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో చెన్నూరు ఎత్తిపోత�