Rajendran | కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ మొట్ట రాజేంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ అనువాద చిత్రాలతో తెలుగులోనూ మంచి పాపులారిటీ సంప�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఒడ్డున కృష్ణానదిలో (Krishna River) వారం రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి సమయంలో విష పదార్థాలు, కెమికల్స్ (రసాయనాలు) కలిపి వెళ్తున్నా�
Punjab law student | ఆర్మీ బేస్పై ఆత్మాహుతి దాడికి ఒక విద్యార్థి ప్లాన్ వేశాడు. ఆన్లైన్లో కెమికల్స్ కొనుగోలు చేశాడు. బాంబు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. తీవ్రంగా గాయపడిన అతడు చేతిని కోల్పోయాడు. పేలుడుపై �
Donald Trump: యురేనియం, ఫెర్టిలైజర్స్, రసాయనాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న అంశంపై తనకు ఏమీ తెలియదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
ఇంట్లో వాడే నాన్స్టిక్ వంటపాత్రల్లో పీఎఫ్ఏఎస్ అనే విషపూరిత రసాయనాలు ఉంటాయని తేలింది. కాబట్టి వీటి వాడకం ఏమంత సురక్షితం కాదని ఇటీవలి అధ్యయనాలు పేర్కొన్నాయి. పీఎఫ్ఏఎస్ అనే ది ఆరోగ్యంతోపాటు పర్యావర
లేడికి లేచిందే పరుగు.. అన్నట్టుగా ఉంటారు కొందరు. పెరటి మొక్కలు నాటిన మొదటిరోజు నుంచే.. అవి ఎప్పుడు పెరుగుతాయా? ఎప్పుడు పూలు, కాయలు ఇస్తాయా? అని కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తుంటారు.
నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేని రసాయనాలను వాడుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో చల్గల్ మ్యాంగో మార్కెట్ను సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. మార్కెట్ నుంచి ఇతర రాష్ర్టాలకు వెళ్తున్న అన్న�
సురక్షితం లేదా ప్రకృతి సిద్ధం అంటూ నిత్యం ఆకట్టుకునే ప్రకటనలు గుప్పించే డజన్ల కొద్దీ టూత్పేస్ట్ బ్రాండులలో చాలా వరకు సీసం, ఆర్సెనిక్, పాదరసం, కాడ్మియంతోసహా ప్రమాదకర భార లోహాలు ఉన్నాయన్న వాస్తవం తాజా
వేసవికాలంలో సహజ సిద్ధంగా దొరికే మామిడిపండ్లను కొందరు వ్యాపారులు వివిధ రసాయనాలతో మగ్గపెడుతున్నారు. ఫలితంగా పలు వ్యాధులు సోకే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కలువ కళ్లకు కాటుకే అందం! నయనాలకు నల్లరంగుపులిమితేనే.. అతివ అలంకరణ పరిపూర్ణం అవుతుంది! అయితే, ఈ అందమైన కాజల్ వెనక అపాయం పొంచి ఉందని చెబుతున్నారు నిపుణులు. మార్కెట్లో లభ్యమవుతున్న కాటుకల్లో చాలావరకు రసాయ�
‘తిండి కలిగితే కండ కలదోయ్' అన్న మహాకవి మాట తినడానికి నోచుకోని నాటి కాలానికి సంబంధించినది. ఆహార ఉత్పత్తులలో స్వయం సమృద్ధి సాధించిన నేపథ్యంలో ‘నాణ్యమైన తిండి కలిగితేనే కండ కలదోయ్!’ అనే మాట నేడు సార్థకమవ�