‘పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం నీ తప్పే’ అని ఓ మహనీయుడు చెప్పిన మాట అక్షర సత్యం. సమస్యలను సాకుగా చూపుతూ.. విజయం సాధించలేకపోయామని చెప్తూ చాలామంది తమ ్ర పయత్న లోపాలను కప్పిప�
కథలు ఎక్కడి నుంచో పుట్టవు. చూసే చూపుండాలే గానీ మనలో నుంచో, ఎదుటవాళ్ల నుంచో, చుట్టుపక్కల వాళ్ల నుంచో బోలెడన్ని కథలు పుడతాయి. అవి తమని కనుక్కోమని మనకు కనీకనిపించని విధంగా సైగలు చేస్తుంటాయి. అటువంటి కథల కోసం �
కట్టెలు కొట్టుకురావటానికి అడివికి వెళ్లింది. కందిరీగలు దాడి చేస్తే పడిపోయింది. అమ్మను చూడటానికి వెళ్తున్న వారితో వివేక్ తను కూడా అడవిలోకొస్తానన్నప్పుడు చిన్నపిల్లాడివి వద్దన్నారు.
పాలమూరు జిల్లా నడిగడ్డ బిజినేపల్లి గ్రామంలో కత్తి కాశిరెడ్డి-సరస్వతమ్మలకు 1929 ఆగస్టు 8న పాకాల యశోదారెడ్డి జన్మించారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు నిషేధం.
వర్తమాన సామాజిక రుగ్మతలను సాహసంతో, నిబద్ధతతో కథా వస్తువులుగా మలుచుకొని సాహితీ సృజన చేసిన కథా రచయిత్రి కోట్ల వనజాత. అవినీతి, లంచగొండితనం, బంధుప్రీతి లాంటి చీడపీడలను నిరసిస్తూ ఆమె అనేక కథలు రాశారు. ఆ కథల సం�
ఎవరి ముందు వారికి అనుకూలంగా మాట్లాడుతూ, క్రూర కర్మములాచరిస్తూ కొందరు అవకాశవాదంతో వ్యవహరిస్తుంటారు. ఇతరుల్లో తప్పులను మాత్రమే వెతకటానికి రంధ్రాన్వేషణ చేస్తూ, పరుల మేలు ఓర్వనివారిని వారు ఎంతటి వారైనను ద
ఒక భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పేది ఆ భాషలో వెలిసిన సాహిత్యమే. సంస్కృతం, తెలుగు, తమిళం మొదలైన భాషలు నేటికీ నిలిచి ఉండటానికి కారణం ఆయా భాషల్లో వెలిసిన అద్భుతమైన సాహిత్యమే.