తెలంగాణ ప్రాంతంలో సంస్థానాల పరిధిలో జరిగిన సాహిత్య కృషి ప్రత్యేకంగా పేర్కొనదగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాంతంలో సంస్థానాలు ఎందరో కవి పండితులకు ఆవాసమై సాహిత్య సుగంధాలను వెదజల్లాయి. ఆ సంస్థానాల్లో గద
70వ దశకం తర్వాత విప్లవ రచయితల సంఘం, జననాట్యమండలి సంస్థలు సాహిత్య సాంస్కృతిక రంగంలో చేసిన కృషి, సమాజంపై వేసిన ప్రభావం మిక్కిలి ప్రభావశీలమైనది. గద్దర్ పాటలు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించటమే కాదు, పోరాట మార్
అక్షరం ఎంత మందిని ప్రభావితం చేయగల్గిందన్నదే ఆ అక్షరాన్ని సజీవంగా ఉంచుతుంది. ఆ సజీవ అక్షరం ఏనుగు నరసింహారెడ్డి కవితా సంకలనం ‘కొత్త పలక’లో ఉన్నది. ఇందులో మొత్తం 52 కవితలున్నాయి. వాటిలో ముఖ్యంగా ‘ఆరునూర్ల పద
(ప్రజలు ఆదివారం సాయంత్రాలను, అర్ధరాత్రి దాకా ఉత్సవంలా గడుపుకోవాలని, ట్యాంక్బండ్ మీద అన్నివైపులా ట్రాఫిక్ను ఆపేసి, మనసులు తేలిపోయే మరో కొత్త లోకాన్ని, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో, స్వప్నంలా ఆవిష్క�
‘చందమామ’ పత్రిక పేరు వినగానే నిన్నటితరం తెలుగు పిల్లలకే కాదు పెద్దలకు కూడా అనేక జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అది ‘చందమామ’ గొప్ప తనం. పదమూడు భారతీయ భాషలతో పాటు కొంతకాలం సింహళ భాషలో, గిరిజన భాష అయిన ‘సంతాలి’ల�