ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. వికారాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న కర్ణాటక రాష్ట్రం సరిహద్దుల వద్ద చెక్పోస్టులు అందుబాటులోకి తీసుకువచ్చి డబ్బు, మద్యం తరలించేవారిపై నిఘా ఉంచార�
ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.85లక్షలను సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెరవల్లికి చెందిన రాంచందర్ శనివారం ట
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం చొప్పరిపల్లి చెక్పోస్ట్ వద్ద శనివారం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. వరంగల్కు చెంది న గంట మహేశ్ వద్ద రూ.1,20,700, వరంగల్ కు చెందిన
జిల్లాలో ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ర్టాల నుంచి మద్యం, నాటుసారా, గంజాయి వంటి మత్తు పదార్థాలు అక్రమంగా రవాణా చేయకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏర్పాట్లలో నిమగ్నమైంది. కోడ్ అమలులో ఉండటంతో అన్ని రకాల వ్యవహారాలపై నజ
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో చెక్పోస్టులు, ఇతర తనిఖీల్లో పట్టుబడిన నగదు, వస్తువులకు బాధితులకు రసీదు అందించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల �
పార్లమెంట్ ఎన్నికల వేళ ఎన్నికల యంత్రాంగం నిఘాను మరింత పెంచింది. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 50 వేల నగదుకు మించి తీసుకువెళితే పట్టుక�
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా అంతటా తనిఖీలు ముమ్మరమయ్యాయి. జిల్లాను ఆనుకొని ఉన్న కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశా రు.
లోక్సభ ఎన్నిక ల నేపథ్యంలో పోలీస్ సిబ్బంది పారదర్శకం గా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్మహాజన్ సూచించారు. గురువారం ఆయన మం డల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను తనిఖీ చేశా రు.
పార్లమెంటు ఎన్నికల నియామావళిలో భాగంగా జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేయాలని రామగుండం పోలీస్ కమిష నర్ శ్రీనివాస్ ఆదేశించారు. గురువారం జైపూర్ పోలీస్స�
Telangana | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా ని�
లోక్సభ ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. మండలంలోని జిల్లా సరిహద్దు కేంద్రమైన మాల్ చెక్పోస్టును బుధవారం ఆయన సందర్శించ�
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తనిఖీలు ముమ్మరమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో �
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ముమ్మర తనిఖీలు చేపట్టారు. కడ్తాల్ కేంద్రం సమీపంలోని టోల్ప్లాజా వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్టును బుధవారం సాయంత్రం శంషాబాద్