లోక్సభ ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. మండలంలోని జిల్లా సరిహద్దు కేంద్రమైన మాల్ చెక్పోస్టును బుధవారం ఆయన సందర్శించ�
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తనిఖీలు ముమ్మరమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో �
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ముమ్మర తనిఖీలు చేపట్టారు. కడ్తాల్ కేంద్రం సమీపంలోని టోల్ప్లాజా వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్టును బుధవారం సాయంత్రం శంషాబాద్
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి సోమవారం తెలిపారు. జిల్లాకు ఆనుకుని ఉన్న ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామన్న�
లోక్సభా ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఆదివారం పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు, గుండాల మండలంలోని పలుచోట్ల చెక్పోస్టులు ప్రారంభించారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రలోభాల పర్వంపై పోలీస్, అధికార యంత్రాంగం పూర్తి నిఘా పెట్టింది. సమస్యాత్మక కేంద్రాలపై ఫోకస్ పెడుతూనే కట్టుదిట్టమ�
Sangareddy | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వస్తున్న వాహనాలతో పాటు మనషుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో తెలంగాణ - కర్ణాటక సరిహద్దుల్లో 9 అంతర�
ఈ నెల 30వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన భద్రత, బందోబస్తుకు సంబంధించిన విషయాలపై ఠాణాల అధికారులకు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పలు సూచనలు చేశారు.
సరిహద్దుల్లో అక్రమంగా తరలించే మద్యం, డ్రగ్స్, డబ్బు తరలించే వాహనాలను గుర్తించేలా, క్షుణ్ణంగా తనిఖీ చేసేలా చెక్ పోస్ట్ల వద్ద నిఘా మరింత పటిష్టం చేశామని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
ఎన్నికల వేళ అక్రమాలు జరగ కుండా అధికారులు సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు నగదు, వస్తువులు, మద్యం, ఇలా ప్రలోభాలకు గురిచేసే ఏ వస్తువు రా కుండా సరిహద్దులలో చెక్ పోస్టులను ఏర
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాజకీయ పార్టీలు డబ్బు, మద్యం తరలించకుండా ఎక్కడిక్కడ కట్టడి చేసేందుకు జిల్లావ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి మ�
రానున్న అసెంబ్లీ ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు పోలీసులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నది. ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా 148 చెక్
సెంబ్లీ ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్ర తరలించే వారిపై నిఘా పెంచారు.