Shilpa Shetty | బాలీవుడ్ నటి శిల్పా శెట్టి మరియు ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పెట్టుబడి పేరుతో భారీ మొత్తంలో మోసం చేశారన్న ఆరోపణలపై ముంబై పోలీసులు వీరి ఇద్దరిపై కేసు నమోదు �
IPS Officer's Husband Arrested | వ్యాపారవేత్తలు, ఇతరులను ఐపీఎస్ అధికారిణి భర్త మోసం చేశాడు. రూ.7.42 కోట్ల ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ ఐపీఎస్ అధికారిణి భర్త ఇప్పటికే మరో కేసులో అరెస్టయ్యా�
కార్లను అద్దెకు తీసుకుని పక్క రాష్ట్రం లో విక్రయించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. అత్తాపూర్కు చెందిన రషీద్ బంజారాహిల్స్లో కార్యాలయం పెట�
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడుగా ఉన్న ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్కుమార్పై చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో అధికారులు కీలక అంశాలను వెల్లడించారు. రూ. 6,58,47,883.81 డబ్బును ఆఖండ్ ఇన
సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసగించాడని, వెంటనే ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు.
శామీర్పేట ఎస్ఐ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం... పరశురామ్ శామీర్పేట ఠాణాలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదైంది.
Puja Khedkar | తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగం సంపాదించిన వ్యవహారంలో ఆ మధ్య మాజీ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ (Puja Khedkar) పేరు మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆమెపై యూపీఎస్సీ (UPSC) క్రిమినల్ కేసు (Criminal case) న
Manikrao Kokate | మోసం కేసులో మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి, ఎన్సీపీ నేత మాణిక్రావ్ కోకాటేకు నాసిక్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే కోర్టు తనకు బెయిల్ మంజూరు చేసిందని, ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తాన�
చాకలి ఐలమ్మ జిల్లా మహిళా సమాఖ్యలో నిధుల గోల్మాల్పై 32 మందిపై చీటింగ్ కేసు నమోదైంది. జనగామ మండలంలోని వెంకిర్యాల గ్రామంలో ఆగస్టు 24వ తేదీన నాలుగెకరాల భూమిని రూ.2.35 కోట్లతో మార్కెట్ రేటు కన్నా అధిక ధరకు కొన�