భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామ పంచాయతీలో అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని, ఇందిరమ్మ ఇల్లు రావాలంటే రూ.50 వేలు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్త�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదుట అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ కాన్వాయ్ను గిరిజన (మొక్కజొన్న) రైతులు బుధవారం అడ్డుకున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో తమకు అన్యాయం చేశారని పేర్కొంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామానికి చెందిన హరిజన, గిరిజనులు మంగళవారం నిరసన తెలిపారు.
జాతీయస్థాయి భగవద్గీత ఆన్లైన్ కంఠస్థ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ గ్రామవాసి పసుమర్తి శిల్ప ప్రతిభ కనబరిచి బంగారు పథకాన్ని సాధించింది.
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా చండ్ర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మార్కెట్లో మిరపకాయలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు. మిరపకు క్వింటా ధర రూ.25 వేలు కల్పిస్తే పెట్టుబడులైనా వస్తాయని రైతులు అంటున్�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నా ఈ ప్రాంతంలోని గిరిజన రైతులకు, పేదలకు ఒరిగిందేమీ లేదని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగ�
ఖమ్మం పార్లమెంట్ మాజీ సభ్యుడు నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను శనివారం బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో చండ్రుగొండ బీఆర్ఎస్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సుర వెంకటేశ్వరరావు ఇంటి వద్ద ఘనంగా నిర్వహించారు.
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ (BRS) నాయకులు డిమాండ్చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేతకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ, ఆత్మకూరు
మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.25 వేలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలోని చండ్రుగొండలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘం నాయకులు మిర్చి కల్లాళకు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో (Chandrugonda) బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. మొక్కలు నాటి, కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
Sammakka Saralamma jathara | చండ్రుగొండ, ఫిబ్రవరి 10 : ఈనెల 12 నుండి జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ బాధ్యులు భక్తులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్ర�
గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో లగచర్లలోని గిరిజన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీనాయక్, భారతీయ గోర్ బంజారా పోరాట సమితి రాష్ట్ర అధ�
CM KCR | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బెండాలపాడు గ్రామ పరిధిలో గుత్తికోయల దాడిలో మృతి చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాసర
Bhadradri Kothagudem | అటవీ శాఖ రేంజ్ అధికారిపై ఆదివాసీలు గొడ్డలితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావును మెరుగైన చికిత్స నిమిత్తం కొత్తగూడెం నుంచి ఖమ్మం జిల్లా ఆస్పత్రికి