Bhadradri Kothagudem | అటవీ శాఖ రేంజ్ అధికారిపై ఆదివాసీలు గొడ్డలితో దాడి చేశారు. చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రేంజర్ శ్రీనివాసరావు మండల
చండ్రుగొండ: రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కుడారై ఉత్సవం నిర్వహించారు. కుడారై ఉత్సవం సందర్బంగా 108 గంగాలాలతో పాయసాన్ని భ�
చండ్రుగొండ:రైతుబంధు పథకంతో రైతుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతుబంధు సంబురాల్లో భాగంగా విద్యార్దులకు నిర్వహిం
చండ్రుగొండ: చండ్రుగొండ మండల పరిధిలోని పోకలగూడెం,గానుగపాడు,వెంకటియాతండా, రావికంపాడు గ్రామాల్లో మిరపతోటలను శాస్త్రవేత్తల బృందం బుధవారం పరిశీలించింది. గత కొద్ది రోజులుగా మిరపతోటల్లో తామరపువ్వు తెగులు,న�
చండ్రుగొండ: దేశానికి రైతే వెన్నెముక అని రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం రైతుబంధు సంబురాల్లో భాగంగా రైతువేదికల అలంకరణ కార్యక్రమాలు, మహిళల ముగ్గుల పోటీలను నిర్వహి
చండ్రుగొండ: మున్నూరుకాపు సంఘం బాధ్యులు ఐకమత్యంతో ముందుకు సాగితే తమ హక్కుల్ని సాధించుకోవచ్చని చండ్రుగొండ ఫారెస్ట్ రేంజర్ సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చ�
చండ్రుగొండ: రైతుల కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని టిఆర్ఎస్ అశ్వరావుపేట నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు జారె ఆదినారాయణ అన్నారు. మంగళవారం గానుగపాడు సహకార సంఘం పరిధిలో గల �
అశ్వారావుపేట:తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాల్సిందేనని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి ఆందోళనను మరింత ఉదృత
చండ్రుగొండ:కేంద్రంలోని బీజేపి ప్రభుత్వ విధానాలతో రైతుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తుంగారం పంచాయతీలో ధాన్యం కొనుగోలు క
చండ్రుగొండ: చందుగొండ మండల పరిధిలోని రేపల్లెవాడ అభయాంజనేయ ఆలయంలో అయ్యప్పభక్తులు ఇరుముడి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. గ్రామస్తులు , మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప నామ�
చండ్రుగొండ: గిరివికాస్ పథకంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మద్దుకూరు పంచాయతీలో గిరివికాస్ పథకం బోర్బావి తవ్వకం పనులకు భూమ�
చండ్రుగొండ: జాతీయ బ్యాంకు ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు 16, 17 తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో గురువారం మండలంలో బ్యాంకులు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన బ్యాంకుల ప్రవేటీకరణ, వ
చండ్రుగొండ:మండల వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత పదిరోజులుగా వానలు ఆగడంతో వరి కోయించే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఒక్కసారిగా వరికోతలు ప్రారంభమవ్వడంతో రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచు�
చండ్రుగొండ: జిల్లాలో 481 పంచాయతీల్లో 80లక్షల మొక్కలను హరితహారం కార్యక్రమంలో పెంచుతున్నట్లు డీఆర్డీఏ పీడీ మధుసూధనరాజు అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లోని నర్సరీలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అ�
చండ్రుగొండ: ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని జిల్లా రైతుబంధు సమితి అద్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం చండ్రుగొండ రైతువేదిక భవనంలో జరిగిన రైతు శిక్షణా కార్యక్రమంలో ఆయ�