హర్యానా అదనపు డీజీపీ వై పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్టు చండీగఢ్ పోలీస్ చీఫ్ సాగర్ ప్రీత్ హుడా శుక్రవారం ప్రకటించారు. ఈ సిట్కు ఐజీ పుష�
MiG-21 | భారత వైమానిక దళంలో సుదీర్ఘ కాలం(62 ఏండ్లు) సేవలందించిన మిగ్-21 విమానాల శకం శుక్రవారం ముగిసింది. చంఢీగఢ్లో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ఎయిర్చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మిగ్-21 బైసన్ను చివరిసారిగా నడిప
MiG-21 Retirement: మిగ్-21 యుద్ధ విమానం .. రక్షణ దళానికి గుడ్బై చెప్పనున్నది. ఆ సూపర్సోనిక్ ఫైటర్ జెట్ ఇవాళ రిటైర్కానున్నది. చండీఘడ్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఆ యుద్ధ విమానానికి గ్రాండ్గా ఫేర్వెల్ పలక
Himachal Pradesh : చండీఘడ్..కులు రహదారి పూర్తిగా వాహనాలతో స్తంభించిపోయింది. 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. వేల సంఖ్యలో వాహనాలు రోడ్డుపై ఉండిపోయాయి. దీంతో సుమారు 50 కోట్ల ఖరీదైన యాపిల్ పండ్లు ఆ ట్రక్కుల్
‘బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు దిశగా తాము కృషి చేస్తాం. ఆ మేరకు సెప్టెంబర్ 22 నుంచి చండీగఢ్లో జరిగే సీపీఐ జాతీయ మహాసభల్లో విశాల ప్రాతిపదికన ఫ్రంట్ ఏర్పాటు దిశగా చొరవ చూపుతాం’ అని సీపీఐ జాతీయ కార్యదర్
Road Caved In, Man Falls In With Bike | భారీ వర్షం కారణంగా రోడ్డు కుంగింది. బైక్పై వెళ్లున్న వ్యక్తి అక్కడ ఏర్పడిన గుంతో పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అతడ్ని కాపాడారు. అలాగే గుంతలో పడిన బైక్ను కూడా బయటకు తీశారు
Chandigarh: చండీఘడ్లో మనుషుల కన్నా వాహనాలే ఎక్కువ ఉన్నాయి. ఆ సిటీ వెహికిల్ డెన్సిటీలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. నగరంలో 13 లక్షల మంది నివాసితులు ఉండగా, సుమారు 14.27 లక్షల వాహనాలు ఉన్నట్లు తెలిసి�
PBKS Playoff Stats | ఐపీఎల్లో భాగంగా రాయల్ చాలెంజర్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనున్నది. చండీగఢ్లోని ముల్లాపూర్లో నేడు జరిగే ఈ క్వాలిఫయర్-1 మ్యాచ్లో విజయం సాధించాలని పంజాబ్ కింగ్స్ జట్టు ఉత్సాహంతో ఉన్�
కొవిడ్-19తో బాధపడుతూ ఓ వ్యక్తి (40) చండీగఢ్లోని ప్రభుత్వ వైద్య కళాశాల, దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. ఆయన ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్కు చెందినవారు.
Covid-19 | కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తున్నది. గత కొద్ది నెలలుగా స్తబ్దుగా ఉన్న వైరస్ మళ్లీ రూపం మార్చుకొని విరుచుకుపడుతున్నది. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా
అప్పుల భారం ఒకే కుటుంబంలోని ఏడుగురిని చిదిమేసింది. రుణ ఊబిలో కూరుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన హర్యానాలోని పంచకులలో వెలుగుచూసింది. ఇందులో ఆరుగురు కారులోనే మరణిం
పంజాబ్, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. గురువారం మధ్యాహ్నం కోర్టులో బాంబు ఉందంటూ ఈ-మెయిల్ బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కోర్టు రూములన
పంజాబ్లో పలు ప్రాంతాల్లో శుక్రవారం అధికారులు తాజా గా వైమానిక దాడుల హెచ్చరికల సైరన్ మోగించారు. చండీగఢ్లో అధికార యంత్రాంగం సైరన్ మోగించి ప్రజలను ఇండ్లలోనే ఉండమని విజ్ఞప్తి చేసింది. ‘దాడులు జరిగే అవక�