Earthquake : దేశ రాజధాని ఢిల్లీలో భూమి ఒక్కసారిగా కంపించింది. ఢిల్లీ - ఎన్సీఆర్తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భూకంపం (Earthquake) సంభవించింది.
Explosion outside BJP office | పంజాబ్ బీజేపీ కార్యాలయం బయట పేలుడు సంభవించింది. బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాటు బాంబు విసిరి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
నగరంలోని అత్తాపూర్కు చెందిన భావని కెడియా, ఈ నెల 25-27 తేదీల్లో చండీగఢ్లో జరిగిన 27వ నేషనల్ డెఫ్ సీనియర్ స్పోర్ట్స్ చాంపియన్షిప్లో రజతం గెలుచుకుంది.
పంజాబ్లోని చండీగఢ్కు చెందిన కనిష్కా బిష్త్(17) అనే విద్యార్థిని చదువు పట్ల అంకిత భావం చూపి స్ఫూర్తి చాటింది. తీవ్ర అనారోగ్యం కారణంగా నిమోనియాతో బాధ పడుతూ పది రోజుల పాటు ఐసీయూలో ఉన్న ఆమెకు కొన్ని రోజుల క�
Chandigarh Schools: చండీఘడ్లోని ప్రైవేటు స్కూళ్లకు ఇవాళ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. సుమారు అయిదు ప్రైవేటు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు త
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుస విజయాలతో దూకుడుమీదున్న హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడింది. ఎలైట్ గ్రూప్-బీలో భాగంగా తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్.. 4 వికెట్ల తేడాతో చండీగఢ్ చేతి ఓటమిపాలైంది.
చండీగఢ్లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తెచ్చేందుకు 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఈ బిల్లు ఆమోదం పొందితే చండీగఢ్ ఆర్టికల్ 240 పరిధిలోకి వస్తుంది. దీంత
జైపూర్కి చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రా స్నేహితుడు ఇచ్చిన రూ.500 అప్పుతో లాటరీ టికెట్ కొని రూ.11 కోట్లు గెలుచుకున్నారు. ఆ డబ్బును తీసుకోవడానికి మంగళవారం అతడు చండీగఢ్ వచ్చారు.
Kabaddi Player Shot Dead : జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న కబడ్డీ క్రీడాకారుడు కాల్పుల్లో మరణించాడు. ఛండీగఢ్లోని లూధియానాలో ఈ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
Prithvi Shaw : రంజీ ట్రోఫీలో భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) మళ్లీ జోరు చూపిస్తున్నాడు. ఛండీగఢ్తో జరుగుతున్న మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో వీరవిహారం చేసిన ఈ చిచ్చరపిడుగు డబుల్ సెంచరీతో కదం తొక్కాడు.
హర్యానా అదనపు డీజీపీ వై పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్టు చండీగఢ్ పోలీస్ చీఫ్ సాగర్ ప్రీత్ హుడా శుక్రవారం ప్రకటించారు. ఈ సిట్కు ఐజీ పుష�
MiG-21 | భారత వైమానిక దళంలో సుదీర్ఘ కాలం(62 ఏండ్లు) సేవలందించిన మిగ్-21 విమానాల శకం శుక్రవారం ముగిసింది. చంఢీగఢ్లో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ఎయిర్చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మిగ్-21 బైసన్ను చివరిసారిగా నడిప
MiG-21 Retirement: మిగ్-21 యుద్ధ విమానం .. రక్షణ దళానికి గుడ్బై చెప్పనున్నది. ఆ సూపర్సోనిక్ ఫైటర్ జెట్ ఇవాళ రిటైర్కానున్నది. చండీఘడ్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఆ యుద్ధ విమానానికి గ్రాండ్గా ఫేర్వెల్ పలక