Kohli - Rohit : క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli-) లు మళ్లీ మైదానంలోకి దిగనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఈ ఇద్దరూ వన్డే స�
Unstoppable Team India : ప్రపంచ క్రికెట్లో ఒక్కో జట్టు కొంతకాలం పాటు ఆధిపత్యం చెలాయించడం చూశాం. 1970 - 80వ దశకంలో వెస్టిండీస్ (West Inides) అజేయశక్తిగా అవతరించగా.. ఆపై ఆస్ట్రేలియా (Australia) వంతు. ఆ తర్వాత ఇంగ్లండ్, న్యూజిలాండ్ పుంజుకోగా.. �
యూఏఈలో జరుగనున్న ఆసియా కప్ టోర్నీకి శ్రేయాస్ అయ్యర్ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 12 ఏండ్ల విరామం తర్వాత భారత్..ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ గెలువడంలో కీలకంగా వ�
Virat Kohli : భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తన వీడ్కోలు గురించి ప్రచారమవుతున్న వదంతులను తోసిపుచ్చాడు. తాను వన్డేలకు అందుబాటులో ఉంటానని, 2027లో జరుగబోయే వన్డ�
ఇటీవలే దుబాయ్ వేదికగా ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. 12 ఏండ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమ్ఇండియా�
మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లేకలేక ఒక ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ భారీ నష్టాలనే మిగిల్చిందా? అంటే అవుననే అంటున్నాయి పీసీబీ �
Pakistan Cricket Board: చాంపియన్స్ ట్రోఫీతో పీసీబీ ఖజానా ఖాళీ అయ్యింది. ఆ టోర్నీ నిర్వహణతో 869 కోట్ల నష్టం వచ్చింది. టోర్నీ కోసం ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 85 శాతం నష్టం వచ్చినట్లు తేలింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు వైఫల్య ప్రదర్శన అనంతరం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకొచ్చిన నిబంధలలో భాగంగా.. ఆటగాళ్ల కుటుంబాలను విదేశీ టోర్నీలకు తీసుకెళ్లే విషయంలో బోర్డు విధించి�
ఇటీవలే స్వదేశంలో ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో దారుణ వైఫల్యం తర్వాత జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసి సారథిని మార్చినా పాకిస్థాన్ ఆటతీరులో మార్పు రాలేదు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆ జట్టు.. ఐదు మ్యాచ్ల
చాంపియన్స్ ట్రోఫీ విజయం రోహిత్శర్మ దశాదిశను మార్చేసిందా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అన్న అనుమానాలను పటాపంచలు చేసిన హిట్మ్�
Jio Hotstar | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. పాకిస్తాన్, దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్లను జియో హాట్స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఐసీసీ ఈవెంట్న�
బీసీసీఐ ఆదేశాల మేరకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)కు సంబంధించి అంశాలు అర్థం చేసుకోవడం, వాటి పరిష్కారానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఏడుగురు సభ్యులతో సబ్కమిటీ ఏర్పాటు చేసింది.
ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 76 పరుగులతో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో మూడో ర్యాంక్కు ఎగబాకాడు. గత వారం ఐదో స్థానంలో ఉన�