బీసీసీఐ ఆదేశాల మేరకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)కు సంబంధించి అంశాలు అర్థం చేసుకోవడం, వాటి పరిష్కారానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఏడుగురు సభ్యులతో సబ్కమిటీ ఏర్పాటు చేసింది.
ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 76 పరుగులతో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో మూడో ర్యాంక్కు ఎగబాకాడు. గత వారం ఐదో స్థానంలో ఉన�
Gautam Gambhir : ఇంగ్లండ్ వెళ్లనున్న ఇండియా ఏ జట్టుకు.. కోచింగ్ బాధ్యతలను గౌతం గంభీర్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ పాత్ర పోషించేందుకు గంభీర్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ ఆటగాళ్లను తయారు చేసే
BCCI | దాదాపు 12 సంవత్సరాల తర్వాత టీమిండియా మరోసారి చాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సహా పలువురు జట్టు సభ్యులు స్వదేశానికి తిరిగి వచ్చారు. సోమవారం రాత్రి రోహి
పన్నెండేండ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. సమిష్టి ప్రదర్శనతో టీమ్ఇండియా విజేతగా నిలిచినప్పటికీ రోహిత్ సేన వి
చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కు లు కలిగినప్పటికీ ఫైనల్ను తమ దేశంలో నిర్వహించుకోలేకపోయామనే బాధలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు మరో అవమానం ఎదురైంది. ఫైనల్ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్ర�
చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటారని వచ్చిన వార్తలపై భారత క్రికెటర్లు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాను వన్డేల నుంచి రిటైర్ అవడం లేదని ట్రోఫీ గెలిచిన తర్వాత నిర్వహ�
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ జట్టును ప్రకటించింది. భారత జట్టు నుంచి ఆరుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. దుబాయి వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి.. మూడోసార
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ - 2025 (Champions Trophy 2025) ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు.. మిచెల్ శాంట్నర్ (Michell Santner) నేతృత్వంలోని న్యూజిలాండ్ టీమ్ను ఓడించి ట్రోఫీని సొంతం
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ట్రోఫీ బహుకరణ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రతినిధిని ఆహ్వానించకపోవడంపై వివాదం చోటు చేసుకున్నది. దుబాయిలో జరిగిన వేడుకల్లో సీఈవో, చాంపియన్స్ ట్రోఫీ టోర్న�
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంతో సర్వత్రా సంబురాలు వ్యక్తమయ్యాయి. అభిమానులు నృత్యాలు చేస్తూ.. డ్రమ్స్ వాయిస్తూ విజయోత్సవాలు జరుపుకున్నారు. మాజీ క్రికెటర్లు సై
Champions Trophy: పీసీబీ వైఖరి ప్రశ్నార్థకంగా మారింది. చాంపియన్స్ ట్రోఫీ కప్ ప్రజెంటేషన్ సెర్మనీలో ఒక్క పాక్ బోర్డు సభ్యుడు కూడా హాజరుకాలేదు. టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన జట్టు నుంచి ఎవరూ పోడియంపైకి వెళ్ల
భారత క్రికెట్ జట్టు (Team India) 12 ఏండ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను మట్టికరిపించి ముచ్చటగా మూడోసారి ‘చాంపియన్స్’గా (Champions Trophy) నిలిచింది. దీంతో �