సిరిసిల్లలోని తెలంగాణ భవన్.. పేదింటి వివాహాలకు వేదికగా మారింది. పేదంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఫంక్షన్ హాళ్లు, బాంక్వెట్ హాళ్లు ఖరీదైన ఈ రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని ఏసీ కల్యాణ మండపం ఉ
వందల ఏండ్ల చరిత్ర కలిగిన దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో అత్యంత వైభవోపేతంగా నిర్మాణాలు చేయాలని మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ సూచించారు. ఆలయాన్ని నాలుగు స్తంభాల సిమెంట్ పిల్లర్లతో నిర్మించి భక్త�
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో అత్యంత వైభవోపేతంగా నిర్మాణాలు చేపట్టాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం బీఆర్ఎస్ నియోజకవ
రైతులకు కనీసం యూరియా కూడా అందించలేని దౌర్భా గ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెలకొ
రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నదని పదేపదే చెబుతున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడలో మాత్రం కక్షసాధింపు పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావ�
వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో గడ్డి స్కాం జరిగిందని, కోడెలకు గడ్డి వేయకుండా ప్రతి నెలా దాదాపు 5 లక్షల అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆరోపి
వెనకబడిన తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడే మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ చల్మెడ లక్ష్మీనరసింహారావు అ�
ఐదు వందల కోడెలు ఉండే స్థలంలో పన్నెండు వందల కోడెలు ఎలా ఉంటాయని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రశ్నించారు. ఆహారం అందక, అనారోగ్యంతో చనిపోతున్నా స్థానిక ఎమ్మెల్యే, వ�
Vemulawada Goshala | దేశంలో ఎక్కడా చీమ చిటుక్కుమన్నా మాట్లాడే స్థానిక శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ కోడెలు మృత్యు పడుతున్నా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గత ఆరు మాసాల క్రితం మంత్రి కొండా సురేఖ ఇచ్చిన సిఫారసు లేకత�
రాజన్న ఆలయ అభివృద్ధి పనుల నివేదికలలో అంత రహస్యం ఏమి ఉందని, ఎందుకంత గోప్యత పాటిస్తున్నారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రశ్నించారు. వచ్చే జూన్ 15 నుంచి ఆలయాన్ని
రజతోత్సవ సభతో బీఆర్ఎస్ సత్తా చాటుదామని, వేడుకల్లో గులాబీ దళం బలం చూపిద్దామని పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పిలుపునిచ్చారు. ఆదివారం కథలాపూర్ మండలకేంద్రంలోని ఎస్ఆ
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే సభకు పార్టీ శ్రేణులు, నా యకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో తరలివ చ్చి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వేములవాడ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పిలుపునిచ్చారు.