వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం జిల్లాకు వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావుపై కాంగ్రెస్ గూండాలు రాళ్ల దాడి చేయడం నీచ�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కరీనంగర్లో మంగళవారం నిర్వహించే కదనభేరి సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో కదిలిరావాలని వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహార�
వ్యాపారాలు సజావుగా సాగాలంటే గ్రామాలు సస్యశ్యామలంగా ఉండాలని.. అలాంటి గ్రామాలు కావాలంటే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కు�
సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలు ఆగినయి. అయితే ఇంకా వారికి చేయాల్సింది చాలా ఉన్నది. ప్రతి కార్మికుడుకి 15వేల నుంచి 25వేల వరకు సంపాదన సమకూరేలా చర్యలు తీసుకుంట. ఏండ్ల కొద్ది కరువుతో తండ్లాడిన సిరిసిల్ల, వ
తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, ఎలాంటి గ్రూపులూ లేవని, అందరది ఒక్కటే బీఆర్ఎస్ గ్రూపని ములవాడ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు స్పష్టం చేశారు. వేములవాడ రాజన్నకు సేవ చేసే భాగ్యం తన�
‘దశాబ్దాల తరబడి వేములవాడను పాలించిన కాంగ్రెస్, ఇతర పార్టీలు ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కానీ, సీఎం కేసీఆర్ సారథ్యంలో ఈ నియోజకవర్గం ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టి
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి చల్మెడ ఆనంద్రావు కుమారుడు చల్మెడ లక్ష్మీనర్సింహా�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తున్నది. ప్రభుత్వం రూ.7వేలకోట్లకుపైగా నిధులు ఖర్చు చేయనుండగా.. సామాజిక బాధ్యతగా దాతలు పాఠశ�
రైతులు గోస పడుతుంటే కాంగ్రెస్, బీజేపీ మాట్లాడవేం? యాసంగిలో నాట్లు వేసేదెప్పుడు? వేయాలో వద్దో మీరు చెప్పేదెన్నడు? బీజేపీ నేతల పని విషం చిమ్మడమే టీఆర్ఎస్ ఎంపీల పోరాటానికి వారు మద్దతు ఎందుకు ఇవ్వలేదు? మే�
ప్రతిపక్ష పార్టీగా విఫలం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యమవుతా ఈ నెల 8న టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని వెల్లడి కరీంనగర్ తెలంగాణచౌక్, డిసెంబర్ 6: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన �