“మా నాన్న కేసీఆర్ వద్దని చెప్పి ఉండకపోతే నేను కూడా డాక్టర్ అయ్యేవాడిని” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తాను డాక్టర్ కావాలనే కోరిక తన అమ్మలో బలంగా ఉండేదని తెలిపా�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల చర్యలపై ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ �
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పుట్టినరోజు సందర్భంగా చేపట్టే గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ
వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం జిల్లాకు వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావుపై కాంగ్రెస్ గూండాలు రాళ్ల దాడి చేయడం నీచ�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కరీనంగర్లో మంగళవారం నిర్వహించే కదనభేరి సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో కదిలిరావాలని వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహార�
వ్యాపారాలు సజావుగా సాగాలంటే గ్రామాలు సస్యశ్యామలంగా ఉండాలని.. అలాంటి గ్రామాలు కావాలంటే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కు�
సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలు ఆగినయి. అయితే ఇంకా వారికి చేయాల్సింది చాలా ఉన్నది. ప్రతి కార్మికుడుకి 15వేల నుంచి 25వేల వరకు సంపాదన సమకూరేలా చర్యలు తీసుకుంట. ఏండ్ల కొద్ది కరువుతో తండ్లాడిన సిరిసిల్ల, వ
తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, ఎలాంటి గ్రూపులూ లేవని, అందరది ఒక్కటే బీఆర్ఎస్ గ్రూపని ములవాడ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు స్పష్టం చేశారు. వేములవాడ రాజన్నకు సేవ చేసే భాగ్యం తన�
‘దశాబ్దాల తరబడి వేములవాడను పాలించిన కాంగ్రెస్, ఇతర పార్టీలు ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కానీ, సీఎం కేసీఆర్ సారథ్యంలో ఈ నియోజకవర్గం ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టి
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి చల్మెడ ఆనంద్రావు కుమారుడు చల్మెడ లక్ష్మీనర్సింహా�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తున్నది. ప్రభుత్వం రూ.7వేలకోట్లకుపైగా నిధులు ఖర్చు చేయనుండగా.. సామాజిక బాధ్యతగా దాతలు పాఠశ�