ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డికి రాష్ర్టాన్ని పాలించడం చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. హనుమకొం�
కాంగ్రెస్ పార్టీ లో చేరలేదనే నెపంతో సొసైటీ చైర్మన్లను తొలగిస్తున్నారని, ఇది దుర్మార్గపు చర్య అని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నా రు. ఆదివారం హనుమకొండలోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని ప్ర�
మాయమాటలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి న రేవంత్రెడ్డికి పాలన చేతకావడంలేదని, అం దువల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందిపడుతున్నారని పరకాల మా జీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
‘కాంగ్రెస్ ప్రజాపాలనలో మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే జైలుకు.. ఇదెక్కడి సామాజిక న్యాయం’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట గు
Challa Dharma reddy | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపికైన లబ్ధిదారులను తీసేసి కాంగ్రెస్ పార్టీ అనుచరులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం ఆ పార్టీ దుశ్చర్యలకు నిదర్శనమని మ�
సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, ఎవరికీ భయపడేది లేదని, రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లేంద�
బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్ పతనం ఖాయమని, సభను అడ్డుకునేందుకు ఎవరెన్ని కుట్రలు చేసినా ఆగదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న గ�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పరకాల పట్టణంలోన�
మామునూరులో ఎయిర్పోర్టును తామే తీసుకొచ్చామంటూ బీజేపీ, కాంగ్రెస్ కొట్లాట చూస్తే నవ్వొస్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఎయిర్పోర్టు రావడం వెనుక బీఆర్ఎస్ కృషి ఎంతో ఉన్నదని చెప్ప�
Warangal | వరంగల్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతం సదానందాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(Challa Dharma reddy) , నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Sudarshan reddy) పరామర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సాకు చూపి వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారుగూడ మహారాజ్ తండాలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బానోత్ తిరుపతి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధ్యయన కమిటీ పరామర్శించకుండా కాంగ్రెస్ అ�