ఎమ్మెల్సీ ఎన్నికల సాకు చూపి వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారుగూడ మహారాజ్ తండాలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బానోత్ తిరుపతి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధ్యయన కమిటీ పరామర్శించకుండా కాంగ్రెస్ అ�
మళ్లీ మన కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది.. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లా సంగెంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు.
మాయ మాటలు, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని మహిళలకు ఏం చేసిందో చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామన్న హామ�
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయగా పలువురు తీవ్రంగా గాయపడిన ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని నాగారంలో చోటు చేసుకుంది. గ్రామంలో ఎన్నికల జరుగుతున్న క్రమంలో
CM KCR | పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఉత్తమమైన మనిషి.. ప్రజల ఫీలింగ్ ఉన్న మనిషి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదలో కేస�
CM KCR | తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ఈ పదేండ్లు ఎంతో కష్టపడ్డాం అని, తలసరి ఆదాయంలో రాష్ట్రం నంబర్వన్గా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మరి ఇప్ప�
కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కష్టాలు కొని తెచ్చుకున్నట్టేనని పరకాల నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని చంద్రయ్యపల్లె గ్రామంలో ఆయన ప్రచారం చేపట్టారు. ఈ
KTR | ఇవాళ ప్రకటించిన ఎన్నికల తేదీలను చూస్తుంటే.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అనిపిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్ర
బీఆర్ఎస్ జెండా పండుగ అంబరాన్నంటింది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గులాబీ పతాక రెపరెపలాడింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ప్లీనరీలకు గులాబీ దండు తరలివచ్చింది. సభా స్థలి వరకు ప్రజాప్రతిని
వడగండ్ల బాధితులకు భరోసానిచ్చేందుకు రైతు బాంధవుడు వస్తున్నాడు. ఆరుగాలం కష్టించి వేసిన పంట చేతికొచ్చే సమయంలో నీటిపాలై ఆగమైన రైతన్నకు కొండంత ధైర్యం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం వరంగల్, మహబూ�
జిల్లా అంతటా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. పలు ప్రాంతాల్లో అన్నదానం చేయడంతో పాటు దవాఖానల్లో పండ్లు అందజేశారు.
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దే.. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పల్లెప్రకృతి వనం, బృహత్ ప్రకృతి వనం, శ్మశానవాటిక, డంపింగ్యార్డు ప్రారంభంసంగెం, జనవరి 6 : రైతుబంధు సంబురాలను జయప్ర�
కమలాపూర్ : బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది టీఆర్ఎస్సేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని గూడూరు గ్రామ శివారులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచా�