రాష్ట్ర వ్యాప్తంగా యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించాలనే సంకల్పంతో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు.
సాగు ఆరంభం నుంచి పంట అమ్ముకునే వరకు రైతులకు అండగా నిలవడంలో రాష్ట్ర సర్కార్ తనకు తానే సాటని మరోసారి చాటిచెపుతున్నది. ప్రస్తుత యాసంగిలో మార్కెట్కు వచ్చిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేయాలని ఇప్పటికే �
ైస్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్ల శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న పోలీసు శిక్షణ కేంద్రాల్లోను సిద్ధం చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఐజీ త�
హైదరాబాద్ పరిధిలోని ఐదు పాస్పోర్ట్ కేంద్రాల్లో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని రీజినల్ పాస్పోస్టు కేంద్రం అధికారి దాసరి బాలయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు
పీహెచ్సీలు(ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) సంజీవనిలా మారాయి.. రోగుల ప్రాణాలకు భరోసా లభిస్తున్నది.. వైద్యులు, పడకలు, వైద్యసిబ్బంది, మందులతోపాటు సకల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.. వైద్యం కోసం ప్రజలు ప్రభుత్వాసు
వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఆయా జిల్లాల్లో గతేడాదికన్నా ఎక్కువ స్థాయిలో వరి దిగుబడి పెరిగిందన్న అంచనా ఉన్నది. పెరిగిన మద్దతు ధరతో కొనుగోళ్లు �
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మంజులాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చ
వానకాలంలో పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కాగా, ఈ సారి అన్ని జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో అభ్యర్థు
అంగన్వాడీ కే్ంరద్రాలు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వరం.. వాటి ద్వారా ప్రభుత్వం నెల నెలా పౌష్టికాహారం అందిస్తున్నది.. అందుకే ఒక్కో కేంద్రం ఆరోగ్య నిలయం.. సేవలకు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ సర్కార�
అసంక్రమిత వ్యాధుల కారణంగా శారీరక రుగ్మతల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ఆయుష్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు వనపర్తి జిల్లాలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో