ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సంగారెడ్డి, మెదక్ జిల్లాల జడ్పీచైర్పర్సన్లు మంజుశ్రీ, హేమలత రైతులకు సూచించారు. సోమవారం చౌటకూరు, పుల్కల్
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ అన్నారు. శనివారం మండలంలోని ఉగ్గంపల్లి, విస్సంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు క�
యాసంగిలో పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి అన్నార
దామరచర్ల :ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికార్లు కోరారు. మండల కేంద్రంలోని సబ్మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఏఈవోల�
పర్ణశాల : కేంద్ర, రాష్ట్ర ఆదేశాల మేరకు పోషణ్ అభియాన్ వారోత్సవాలను మండలంలోని పర్ణశాల, బండిరేవు, పెద్దనల్లబల్లి, గౌరారం, నల్లబెల్లి, ప్రగళ్లపల్లి గ్రామాల్లో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సూరారం అంగన్�