‘తెలంగాణ కొంగు బంగారం, సిరుల మాగాణం సింగరేణిని బొంద పెట్టడానికే సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి పదవిని బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది.
ఆరు జిల్లాల్లో విస్తరించి ఉండి.. లక్షలాది మంది బతుకులకు బాసటగా నిలుస్తున్న సింగరేణిని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడబలుక్కొని అమ్మకానికి పెట్టాయని, అలా చేస్తే ఊరుకునేది లే
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తున్నదని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ప్రజల మద్దత�
గత ఐదేండ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గానికి పైసా పని చేయలేదని., ప్రచారానికి వస్తే ఓటు ఎందుకు వేయాలో ప్రశ్నించాలని సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావుగౌడ్ ప్
కేంద్రమంత్రిగా సికింద్రాబాద్ ప్రజలకు చేసిన అభివృద్ధి లేకపోవడంతో ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాలో తెలియక కిషన్ రెడ్డి మోదీ జపం చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మూడుసా
ప్రజల ఆశీర్వాదం పద్మారావుగౌడ్కు ఉన్నదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తాడని సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు.
మానవ చరిత్రలో వేద సంస్కృతి అతి ప్రాచీనమైనదని, వేదం నుంచి ఏర్పడ్డ మొదటి భాష సంస్కృతం కాగా.. సంస్కృతం తరువాత లోకానికి చేరిన భాష తెలుగు అని త్రిదండి చిన జీయర్ స్వామి పేర్కొన్నారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ.. తెలంగాణ హక్కు. విభజన చట్టం ప్రకారం ఈ ఉక్కు ఫ్యాక్టరీని కట్టాల్సింది కేంద్రమే. కానీ, ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాలుక మతడేశారు. రాష్ట్రమే కట్టుకోవాలంటూ వింత వాదనకు దిగారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పరిధిలోని పురావస్తుశాఖలో శిలాశాసనాల డిజిటలీకరణ కాంట్రాక్టును అప్పగించడంలో నిబంధనలు పాటించలేదని హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ రవీందర్రెడ్డి (రవి ప్రెస్ ఫొటో) హ�
Ministe KTR | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో మూడు ఎలివేటర్లను కిషన్ రెడ్డి ప్రారంభించారు. దీనిపై ట్విట్టర్లో తెలంగాణ ప్రజ�
తెలంగాణకు చేసింది ఏమిటో చెప్పాలి జాతీయ సమావేశాల పేరిట వసూళ్ల దందా బీజేపీ బండారం పార్లమెంటులో చెప్తాం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్రహం హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో ప్రధాని మోదీ వంటి మోస�
యువతకు మోదీ క్షమాపణ చెప్పాలి కేసులు ఎత్తేసి. ఆర్మీలో అవకాశం కల్పించాలి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హనుమకొండ, జూన్ 20: దేశాన్ని అగ్నిగుండంలా మార్చిన అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి �
చిక్కడపల్లి : అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర ఈశాన్య ప్రాంత పర్యాటక సంస్కృతి, అభివృద్ధి మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలో శుక్రవారం రూ.52 లక్షలతో చేపట్టిన అభివృద్ధి �
హిమాయత్నగర్ : స్వామియే శరణం అయ్యప్పా..శరణం శరణం అయ్యప్పా..స్వామి శరణం అయ్యప్పా అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో నారాయణగూడ మార్మోగింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి జి.కిషన్రెడ్డి ఆధ్వర్యంలో నారా�