యాసంగి ధాన్యం మరాడిస్తే ఎక్కువ వచ్చేది నూకలే క్వింటాల్కు వడ్లకు 40 కిలోల వరకు నూకలొస్తాయి నేరుగా మిల్లుకేస్తే బియ్యం వచ్చేది 27 కిలోల లోపే నూకలు కేంద్రం కొంటదా? ఆ నష్టం ఎవరు భరించాలి? కేంద్ర మంత్రి కిషన్ర
Sankranthi | ఈ సంక్రాంతికి కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ.. యవతులు, మహిళలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నది. పండుగ రోజు అందమైన ముగ్గులు వేస్తే ఏకంగా రూ. 6 లక్షల నగదు బహుమతి
Harish rao fire on central minister kishan reddy | బీబీననగర్ ఎయిమ్స్ విషయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి మరోసారి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు వక్రీకరించి మాట్లాడుతున్నారని
కాచిగూడ : పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. కాచిగూడ డివిజన్ ప్రాంతానికి చెందిన మహ్మాద్ జహింగీర్�
అమీర్పేట్ : పేదలకు అత్యాధునిక వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.అమీర్పేట్లో రూ.4.53 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఆసుపత్రి
గోల్నాక : ప్రతి ఏటా విజమదశిమి రోజున అంబర్పేట దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దసరా సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం సాయంత్రం అంబర్పేట మహంకాళీ ఆలయంలో జమ�
ఎర్రగడ్డ : బోరబండ డివిజన్లో రూ.90 లక్షల వ్యయంతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఇందులో వీకర్సెక్షన్లో రూ.62 లక్ష�
అంబర్పేట/గోల్నాక : బస్తీలలో నిర్మించిన కమ్యూనిటీహాళ్లను బస్తీవాసులు ఒక ఇల్లులా చూసుకోవాలని కేంద్ర సాంస్కృ తిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. కమ్యూనిటీహాళ్ల నిర్మాణం, అందులో వసతుల కల్పనకు
అంబర్పేట, సెప్టెంబర్ 6 : సామాజిక భవనాలు ఉపాధి శిక్షణ కేంద్రాలుగా మారాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. ఈ కేంద్రాలలో మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు ఉపయోగించ
బేగంపేట్ : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి దేవాలయాన్ని సోమవారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి సందర్శించారు. మహంకాళి అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈవో గుత్తా మనోహార్రెడ్డి కేంద్రమంత్రిని శాలు�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఆలయ సంప్రదాయరీతిలో ఘనస్వాగతం పలికారు. అన�
ఎమ్మెల్యే బాల్క సుమన్| కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే బీజేపీలోనే అనేక మంది వారసులు ఉన్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బీజేపీ అంటేనే అమ్మకం పార్టీ అని దుయ్యబట్టారు.
మంత్రి ఎర్రబెల్లి| రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ఉన్నా ఒక్క జాతీయ ప్రాజెక్టు తేలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఆపార్టీ ఎంపీలు తెలంగాణకు చేసిందేమిటని ప్రశ్నిం�