కేంద్ర మంత్రి | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహా స్వామివారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం యాదాద్రికి చేరుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి| కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న మంత్రి.. గురువారం ఉదయం వీఐపీ విరామ సమ�
తెలంగాణ : కేంద్ర సాంస్కృతిక, టూరిజం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా జి.కిషన్రెడ్డి ఈవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు టూరిజం మంత్రిగా, ఉదయం 10 గంటలకు సాంస్కృతి�
బీబీనగర్/ఘట్కేసర్, మే 10 : కరోనా కట్టడికి దేశ ప్రజల సహాయ సహకారాలు కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం బీబీనగర్ మండల కేంద్రంలో గల ఎయిమ్స్ దవాఖానతో పాటు, మేడ్చల్ జిల్లా పోచా�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్రెడ్డి సోదరుడు యాదగిరిరెడ్డి అంత్యక్రియలు గురువారం స్వగ్రామం తిమ్మాపూరు గ్రామంలో జరిగాయి. అన్న మృతి విషయం తెలిసిన వెంటనే కిషన్రెడ్డి ఢిల్లీ నుంచి ఉదయం 10గంటలక�