ప్రశాంత వాతావరణంలో రంజాన్ మాసం నిర్వాహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో రంజాన్ మాసం ఏర్పాట్లపై పెద్దపల్లి, మంథని
గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ పద్మజ-జితేందర్ రావు ఆధ్వర్యంలో గోదారంగనాథుడి కళ్యాణాన్ని బుధవారం నిర్వహించారు.
పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గుంత భాస్కర్ పిరమిడ్ ప్రాంగణంలో ఆదివారం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం నిర్వహించారు. డిసెంబర్ 21ని పురస్కరించుకొని పిరమిడ్ స్పిరిచ్వల్ సొసైటీస్ మూవ్ మెంట్ (పీఎస�
వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్(BRS) పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ నూతన సర్పంచ్ గజ్జెల మొగిలయ్య ఆధ్వర్యంలో కేక్ కట
బోధన్ పట్టణం ఏకచక్ర నగర్ లోని సంతాన నాగమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో అర్చకుడు సంతోష్ శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం హారతి అనంతరం అన�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ప్రతీ ఏటా వానాకాలం పంటలు కోతకు వచ్చిన సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో రైతులు అమ్మవారికి బో�
చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)లో జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా మానసిక ఆరోగ్య విభాగం సైకాలజిస్ట్ దొండపాటి రమణాకర్ పాల్గొని విద్య�
జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను మండలంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. గంగాధర మండలం బూరుగుపల్లి లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, కాంగ్రెస్ పార్టీ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్�
ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రాథమిక పాఠశాలలో ఫ్రూట్స్ డే కార్యక్రమాన్ని పాఠశాల హెచ్ఎం సముద్రాల వంశీ మోహన చార్యుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ఫ్రూట్స్ పై అవగాహన కల్పించారు.
బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ధర్మారం మండల కేంద్రంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసి
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నిజామాబాద్ నగరంలో విద్యార్థులతో శుక్రవారం సైకిల్ ర్యాలీని నిర్వహించినట్లు రాష్ట్ర సైక్లిం
రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శుక్రవారం గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయులు, విద్యార్ధులు తెలుగుభాష దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.