Parents Celebrate Son Who Failed | ఒక విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. స్నేహితులు అతడ్ని ఎగతాళి చేశారు. అయితే తల్లిదండ్రులు ఏమాత్రం నిరాశ చెందలేదు. పైగా పరీక్షల్లో కుమారుడి వైఫల్యాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ �
కుటుంబ సభ్యులతో కానీ, ఫ్రెండ్స్తో కానీ చాట్ చేస్తున్నప్పుడు ఎమోజీలను పంపడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. ఇప్పుడు వీటిని ఫోన్ కాల్స్కు కూడా వర్తింపజేయాలని ‘గూగుల్' సరికొత్త ఆలోచన చేస్తున్నది.
Prisoner Birthday in Jail | ఒక ఖైదీ జైలులో పుట్టిన రోజు జరుపుకున్నాడు. (Prisoner Birthday in Jail) ఈ సందర్భంగా తోటి ఖైదీలకు పకోడి, చాయ్తో పార్టీ ఇచ్చాడు. దీంతో వారంతా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Telugu Language Day | గిడుగు వెంకటరామమూర్తి జయంతి (Gidugu Venkataramamurthy ) సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ( Telugu Language Day) దక్షిణాఫ్రికాలో ఘనంగా జరుపుకున్నారు.
Residential Colleges | రాష్ట్రంలో బీసీ గురుకుల కళాశాలల ఏర్పాటుతో పాటు ఆరోగ్యశాఖలో 1828 స్టాఫ్ నర్సుపోస్టులకు నోటిఫికేషన్ వేయడాన్ని హర్షిస్తూ తెలంగాణలోని పలు జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
దేశం గర్వించదగ్గ దిగ్గజాలలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఒకరని, ఆయన అందరి వాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. విద్యను హక్కుగా పొందు పర్చి దేశానికి వెలుగులు ఇచ్చిన మహనీయుడు అం�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ అంబేద్కర్ అందరివాడని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాబాసాహెబ్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల�
దేశానికి దశాదిశ చూపిన గొప్పవ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కరేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ 132వ జయంత్యుత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్ల�
ఉమ్మడి జిల్లాలో ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన పదోతరగతి వార్షిక పరీక్షలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు సోషల్ పేపర్ పరీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 11,899 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకా�
చోరీకి పాల్పడిన దొంగలు దీనిని సెలబ్రేట్ చేసుకోవాలని భావించారు. చోరీ చేసిన డబ్బు నుంచి రెండు వేలతో మద్యం తాగారు. మధ్య రాత్రి వేళ ఎగ్మోర్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.
‘అందరినీ ప్రేమించాలి, శాంతిమార్గంలో నడవాలి, పేవాభావంతో మెలగాలి’ అనే క్రీస్తు బోధనలు సర్వమానవాళికీ ఆచరణీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఖమ్�
లోక కల్యాణం కోసం శిలువను మోసిన మహనీయుడు యేసుక్రీస్తు అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ డివిజన్ స్వరాజ్నగర్లో బీఆర్ఎస్ సీనియర్ నేత విజయకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడ�