మృతుడు షారుఖ్ ఇంజనీర్ యూఏఈలో చేస్తున్న వ్యాపారంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాడని చెప్పారు.
పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య, వసతులు అందిస్తున్నందున దీనిని వినియోగించుకుని చదువులో రాణించి తల్లిదండ్రుల కలల ను సాకారం చేయాలని రాష్ట్ర పంచాయత�
భారతదేశం భిన్న సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలకు నిలయం. ఎన్నో మతాలు, కులాలు, జాతులు ఉన్న మన దేశంలో ఒక్కో మతానికి, కులానికి, జాతులకు ప్రత్యేకించి పండుగలు కూడా ఉన్నాయి. కొన్ని పండుగలు యావత్ దేశం అం తటా జరుపు�
ఫ్లోరోసిస్పై సాధించిన విజయానికి గుర్తుగా నల్లగొండ జిల్లా మర్రిగూడలోని ఫ్లోరైడ్ బాధితులంతా ఒకచోట చేరి దీపావళిని జరుపుకొన్నారు. భగీరథ విజయం గా నిర్వహించుకొన్న ఈ వేడుకల్లో ఫ్లోరోసిస్ బాధితులు, వారి క�
సాలూరాను నూతన మండలంగా ఏర్పాటుచేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గ్రామస్తులు, నాయకులు మంగళవారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు
రక్షా బంధన్ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టే కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మ�
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నకు బీమా పథకం అమలుపై నేత కార్మికులు, టీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేం�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. వజ్రోత్సవాల నిర్వహణపై శుక్రవారం జగిత్యాల జిల్లా అధికారుల�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్,
జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చిత్రపటాలకు ఎనుమాముల బాలాజీనగర్లో గురువారం క్షీరాభిషేకం చేశారు.
పోరాడి సాధించిన రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకమేనని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆటో యూనియన్ గౌరవాద్యక్షుడు నిమ్మల శ్రీనివాస్గౌడ్ అన్నార�
భాగ్యనగరి గులాబీ మయమైంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పటికే ప్లీనరీ కోసం నగరం ముస్తాబవగా.. బుధవారం గులాబీ జెండాలు ఎగిరాయి. పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. అన్ని నియోజక