టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఇంటి పండుగ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గండిమైసమ్మలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక�
యాసంగి వడ్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. మేడ్చల్ జిల్లా కీసరలో జరిగ�
మహిళలు ముందుగానే హోలీ సంబురాలు జరుపుకొన్నారు. సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి ఆధ్యర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో
కొలువుల భర్తీ ప్రకటనపై యువత సంబురాల్లో మునిగిపోయింది. అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జగిత్యాల జ
న్యూఢిల్లీ: రక్త దానం కంటే మెరుగైన సేవ ఏదీ లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఢిల్లీలో CISF ఆధ్వ�
జూనియర్ ఇంజినీర్| అతనో జూనియర్ ఇంజినీర్. ప్రముఖ విద్యుత్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత ఆదివారం ఆయన పుట్టిన రోజు. గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. చూస్తే జేబులో పైసల్లేవు. దీంతో దొంగతనానిక�