మోదీ సర్కారు పాక్తో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రముఖ కార్టూనిస్ట్ మంజుల్ సెటైర్లు వేశారు. కాల్పుల విరమణ అవగాహన కుదుర్చుకున్న 3 గంటలకే దాయాది దేశం దాన్ని ఉల్లంఘించడాన్ని చూస్తుంటే 14 ఏండ్ల కిం�
Vikram Misri | న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ముగిసి కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని శనివారం మధ్యాహ్నం ఇలా ప్రకటించారో లేదో, యుద్ధం ద్వారా పాకిస్థాన్ పీచమణచాలని కోరుకుంటున్న పలువురు పౌరులు విద�
పాకిస్థాన్తో భారత్ సాగించిన యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నా ప్రధాని మోదీ తన ప్రసంగంలో అమెరికాను కాని, ట్రంప్ను కాని ఎందుకు ప్రస్తావించలేదని రాజ్యసభ సభ్యుడు, సుప్రీం�
PM Modi | ప్రధాని మోదీ చెప్పింది ఒకటి.. ప్రపంచం చూస్తున్నది మరొకటి! కేంద్రం వాదిస్తున్నది ఒకటి బయట కనిపిస్తున్నది మరొకటి! కాల్పుల విరమణ నిర్ణయం జాతిని ఎంత నిరాశపరిచిందో ఆయన చేసిన ప్రసంగం అంతకంటే ఎక్కువ నిరాశ �
‘ఆపరేషన్ కగార్' కాల్పుల విరమణను కోరుతూ మావోయిస్టు పార్టీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనకు భిన్నంగా ఇప్పుడు కొన్ని కొత్త ప్రతిపాదనలు ముందుకువచ్చాయి. ‘శాంతి చర్చల కో ఆర్డినేషన్ కమిటీ’ పేర
‘ఒక్క సుముహూర్తాన ఉప్పొంగి భరతోర్వి’ అన్నట్టుగా దేశం యావత్తు ఒకే మహదావేశమై పేనుకొ ని, మన సైన్యం శత్రు నిర్మూలనానికి సమస్త శస్ర్తాస్ర్తాలతో సమరోత్సాహంతో పూనుకొని అప్రతిహతంగా సాగిపోతుంటే హఠాత్తుగా విర�
PM Modi | భారత్-పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు.
Vikram Misri | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత మిస్రీపై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాలతో పాటు ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అవగాహనతో స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించి�
Russia-Ukraine War | రష్యాతో మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆశిస్తున్నారు. రష్యాతో పూర్తిస్థాయి కాల్పుల విరమణను ఆశిస్తున్నట్లు తెలిపారు. �
Ceasefire | పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడంపై మోదీ సర్కారుపై సోషల్మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అమెరికా ఒత్తిడికి బీజేపీ ప్రభుత్వం తలొగ్గిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ అనే అంశంపై నగరవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇద్దరు వ్యక్తులు కలిశారంటే అదే చర్చ... సోషల్మీడియా వేదికలపైనా అదే టాపిక్. ఒకరు కాల్పుల విరమణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే.. మరికొంద
IPL 2025 : వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్ పునః ప్రారంభం కానుంది. అయితే కొన్ని జట్లు విదేశీ క్రికెటర్ల సేవల్ని కోల్పోనున్నాయి. కానీ, పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మాత్రం ఈ విషయంలో లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే..?
Salman Khan |బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు. ఆయనకి డెత్ త్రెట్ కూడా ఉండడంతో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు ఓ ట్వీట్ చేసి లేని పోని సమస్యలు