Indus Treaty | భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణానికి కాస్త బ్రేక్ పడింది. కాల్పుల విరమణకు (ceasefire) పాకిస్థాన్ ప్రతిపాదించగా అందుకు భారత్ అంగీకరించిన విషయం తెలిసిందే.
PM Modi | భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది.
Donald Trump | భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కొంత తేలికపడింది. కాల్పుల విరమణకు (ceasefire) పాకిస్థాన్ ప్రతిపాదించగా అందుకు భారత్ అంగీకరించింది. ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షు�
India Pakistan Ceasefire | భారత సైన్యం అప్రతిహత విజయాలు సాధిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించడం ఏమిటని విస్తుపోయారు. అనేక చానళ్లు మార్చారు. కానీ ఏ చానల్ మార్చి చూసినా ఇదే వార్త! ఒకే బ్
Vikram Misri | కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. కాల్పుల విరమణ ఉల్లంఘనలపై దీటుగా జవాబిస్తామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. కాల్పుల విరమణను ఉ�
Ceasefire | భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కొంత తేలికపడింది. కాల్పుల విరమణకు పాకిస్థాన్ ప్రతిపాదించగా భారత్ అంగీకరించింది. పూర్తిస్థాయిలో, తక్షణ కాల్పుల విరమణకు రెం�
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన సైనిక దాడుల వల్ల భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. గత నాలుగు రోజులుగా సరిహద్దుల్లో పాక్ ప�
India Pakistan Ceasefire | భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్రస్థాయికి చేరిన ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్, పాకిస్థాన్ దీనిని ధృవీకరించాయి. పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి �
S Jaishankar | ఉగ్రవాదంపై భారత్ వైఖరి మారదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. భవిష్యత్తులోనూ ఉగ్రవాదంపై దృఢంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణను ఆయన ప్రస్తావి�
Ceasefire | పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ గట్టిగా బదులిచ్చినా పాక్ బుద్ధి మారడం లేదు. నియంత్రణ రేఖ వెంట (Line of Control) సరిహద్దులు దాటి కాల్పుల ఉల్లంఘనకు పాల్పుడుతూనే ఉంది. బుధవారం అర్ధరాత్రి శత్రు సైన్యం జరిపిన కాల్ప
భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాక్ సైనికులు (Pakistan) వరుసగా 12వ రోజూ కొనసాగాయి. జమ్ముకశ్మీర్లోని 8 సెక్టార్లలో సోమవారం రాత�
కుక్క తోక వంకరే.. అన్న చందంగా పాకిస్థాన్ (Pakistan) తన తీరును మార్చుకోవడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడంపై భారత్ (India Pakistan) హెచ్చరికలు జారీచేసినా పట్టించుకోవడం లేదు. సరిహద్దుల్లో నియంత్రణ రేఖ (LOC) వెం