సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఇటీవల చోరీకి గురైన 60 రైఫిల్ బుల్లెట్లు, మూడు మ్యాగజిన్లను నగరంలోని పలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అన్ని కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు.
Morocco earthquake: మొరాక్కోలో పరిస్థితి భయానకంగా ఉంది. రాత్రి వచ్చిన భూకంపంతో ప్రజలు అల్లడిపోతున్నారు. 6.8తో వచ్చిన తీవ్రత వల్ల అనేక బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. ఆ శిథిలాల కింద వేల సంఖ్యలో జనం చిక్క�
కోర్టు ప్రాంగణాల్లో కాల్పుల ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జడ్జీలు, లాయర్లు, కోర్టు సిబ్బంది, పిటిషన్దారుల భద్రత ముప్పులో పడుతుందని పేర్కొన్నది.
Haryana Violence: నుహ్ జిల్లాలో జరిగిన ఘర్షణలపై సుప్రీంకోర్టు రియాక్ట్ అయ్యింది. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని, సీసీటీవీలను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. నిరసన ప్రదర్శన �
మహరాష్ట్రలోని పుణె జిల్లా తలేగావ్ తాభాడే పట్టణంలో ఓ పాఠశాల ప్రిన్సిపాల్పై భజరంగ్ దళ్, వీహెచ్పీ గ్రూపుల కార్యకర్తల దాడి ఘటనలో విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రిన్సిపాల్గా మద్దతుగా నిలిచారు. విద్యా�
పదేండ్ల బాలికపై ఓ యాచకుడు అత్యాచారానికి యత్నించిన సంఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ మొగిలిచెర్ల రవి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లకుంట స్ట్రీట్ నంబర్ నాలుగు �
ప్రస్తుతం రోజురోజుకూ సీసీ కెమెరాల ప్రాధాన్యత పెరుగుతున్నది. గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇవి ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల సంఖ్య �
కేసుల దర్యాప్తులో పోలీస్ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్కుమార్ రెడ్డి సూచించారు. ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజలను అవగాహన కల్పించ
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలతోపాటు పోలీసు వ్యవస్థనూ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టం చేసింది. ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్ట
దేశంలోని ప్రతి మెడికల్ కళాశాలలో 25 చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్)ను, హాస్పిటల్ మేనేజ్�
ఏపీ సరిహద్దుల నుంచి తెలంగాణలోకి తల్లి పులి వచ్చింది. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం ప్రాంతంలో చెట్లపొదళ్లో నాలుగు ఆడపులి పిల్లలకు జన్మనిచ్చిన తల్లి పులి 6వ తేదీన కృష్ణానది దాటి మన రాష