అనారోగ్యంతో సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను చూసేందుకు మంగళవారం ఉదయం కొత్తగూడెం పట్టణం సన్యాసి బస్తీకి చెందిన భీమవరపు స్రవంతి తన భర్తతో కలిసి వచ్చింది. బంధువులను పరామర్శించి �
రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల భద్రతకు విస్తృతస్థాయిలో సీసీ కెమెరాలను వినియోగించాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. ఈ మేరకు జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు తరచూ సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించార
వినాయక నవరాత్రులు ప్రారంభమయ్యాయి.... నిమజ్జనోత్సవం కూడా మరో ఆరు రోజులే ఉండడంతో పనిచేయని సీసీ కెమెరాలకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ పరిధిలోని గోదాంల్లో నిల్వ చేసిన సరుకులకు భద్రత కరువైంది. మార్కెట్ యార్డు ఆవరణలో 5 వేల మెట్రిక్ టన్నుల గోదాంలు రెండు ఉండగా, మార్కెట్ నిధులతో 2014కు ముందు నిర్మించిన మరో 2 వేల మ�
ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని, దాని దృష్టిలో ఉంచుకుని కాలనీల్లో గ్రూపులుగా ఏర్పడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు జరిగే అవకాశం ఉండదని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. సో�
అధికారుల నిర్లక్షం దొంగలకు వరంగా మారింది. బాధితులు మాత్రం లబోదిబోమని ఏడ్చే పరిస్థితి దాపురించింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ప్రాంతాల్లో పరిస�
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కాకునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో దాత గోపని భీమన్న సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం అమర్చారు.
వాళ్లు ఆర్టీఏ కానిస్టేబుళ్లు. కార్యాలయాల్లో తమకు కేటాయించిన విభాగాల్లో వారు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వాహనదారులను క్రమపద్ధతిలో సేవలు ఉపయోగించుకునేలా చూసే బాధ్యత వారిదే.
సీసీ కెమెరాలతో పటిష్ట నిఘాతో పాటు భద్రత ఉంటుందని నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి అన్నారు. మేము సైతం, కమ్యూనిటి పోలీస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్లగొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో దాతల స�
అది జూన్ 26.. గురువారం ఉదయం కామారెడ్డి ఆర్టీఏ చెక్పోస్టులో నిర్వహించిన ఏసీబీ సోదాల్లో కొన్ని నిమిషాల వ్యవధిలోనే పట్టుబడిన డబ్బు సుమారు రూ.20 వేలు. 8 గంటలు వేచి చూసి పట్టుకున్న మొత్తం రూ.90 వేలు. ఒక్కో లారీ డ్ర�