ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని పోలీసు అధికారులు పదేపదే చెబుతారు. సీసీ పుటేజి ఆధారంగా కీలకమైన కేసులు ఛేదించిన సందర్భాలు ఉన్నాయి. నేరం చేసి తప్పించుకునే దోషులను సీసీ కెమెరాలు పట్టిస్తున్నాయి.
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి దేవరకొండ పట్టణంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమ�
అనారోగ్యంతో సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను చూసేందుకు మంగళవారం ఉదయం కొత్తగూడెం పట్టణం సన్యాసి బస్తీకి చెందిన భీమవరపు స్రవంతి తన భర్తతో కలిసి వచ్చింది. బంధువులను పరామర్శించి �
రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల భద్రతకు విస్తృతస్థాయిలో సీసీ కెమెరాలను వినియోగించాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. ఈ మేరకు జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు తరచూ సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించార
వినాయక నవరాత్రులు ప్రారంభమయ్యాయి.... నిమజ్జనోత్సవం కూడా మరో ఆరు రోజులే ఉండడంతో పనిచేయని సీసీ కెమెరాలకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ పరిధిలోని గోదాంల్లో నిల్వ చేసిన సరుకులకు భద్రత కరువైంది. మార్కెట్ యార్డు ఆవరణలో 5 వేల మెట్రిక్ టన్నుల గోదాంలు రెండు ఉండగా, మార్కెట్ నిధులతో 2014కు ముందు నిర్మించిన మరో 2 వేల మ�
ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని, దాని దృష్టిలో ఉంచుకుని కాలనీల్లో గ్రూపులుగా ఏర్పడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు జరిగే అవకాశం ఉండదని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. సో�
అధికారుల నిర్లక్షం దొంగలకు వరంగా మారింది. బాధితులు మాత్రం లబోదిబోమని ఏడ్చే పరిస్థితి దాపురించింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ప్రాంతాల్లో పరిస�