నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై వంశీకృష్ణ సూచించారు. గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి లో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసి
దేశ పౌరులు బంగారం, వెండే కాదు.. గ్యాస్ సిలిండర్లు కూడా భద్రంగా దాచుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడేలా ఉంది. తీవ్ర కొరతతో బ్లాక్మార్కెట్లో గ్యాస్ ధర భగ్గుమంటుండటంతో ఇప్పుడు దేశంలో గ్యాస్ సిలిండర్�
పదోతరగతి పబ్లిక్ (వార్షిక) పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లాలోని విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు పూర్తిచేశారు.
ఇంటర్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు కాళ్లు వచ్చాయి. క్లాస్ రూముల్లోని కెమెరాలు కారిడార్లకు తరలుతున్నాయి. అది కూడా కీలకమైన వార్షిక పరీక్షల వేళ. ప్రాక్టికల్ పరీక్షల సమయంలో ల్యాబ్ల్లో కెమెర�
పనిచేస్తున్న స్టోర్లో రాత్రివేళ ప క్కా ప్రణాళికతో ప్రవేశించి చోరీ చేశాడు.. సీసీ కెమెరాలకు చిక్కకుండా అన్నీ జాగ్రత్త లు తీసుకున్నాడు.. ఉదయాన్నే స్టోర్కు వచ్చి దొం గలు పడ్డారంటూ హడావుడి చేశాడు.. అయితే చోర
నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన పెంపొందించాలని డిషనల్ డీసీపీ లా &ఆర్డర్ ప్రసాద్ రావు పోలీస్ సిబ్బందికి సూచించారు. బుధవారం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ను ఆయన
నిడమనూరు మండలంలోని జంగాలవారిగూడెంలో దాతల సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శనివారం నిడమనూరు ఎస్ఐ ఉప్పు సురేశ్ నూతన సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు.
హైదరాబాద్ నగరంలోని సీసీ టీవీ కెమెరాల నెట్వర్క్ను మరింత బలోపేతం చేయడానికి అడ్వాన్స్డ్ సిటీ సర్వైలెన్స్ గ్రిడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్(ఏఎస్ఎస్టీపీ) అనే నూతన వ్యవస్థకు హైదరాబాద్ సిటీ పోలీస్
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో నేరాల నియంత్రణకు విఘాతం జరిగే అవకాశం ఉంది. మిరుదొడ్డి పోలీసులు ముందుకు వచ్చి దుకాణ సముదాయ యజమానులు, ఆయా కుల సంఘాలు, ప్రజల భాగ
నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ ను మెట్పల్లి డ�
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తాయని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. వీణవంక మండలంలోని హిమ్మత్నగర్ గ్రామంలో జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ ఆవుల తిరుపతి మార్నింగ్ వాక్ ఇన్ విలేజ్
గ్రామాల్లో శాంతి భద్రతలను పటిష్ఠం చేసేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగ పడుతాయని యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్ గౌడ్ అన్నారు. మోటకొండూర్ మండలంలోని ఇక్కుర్తి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై మోటకొండూర్ ఎస్ఐ
ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని పోలీసు అధికారులు పదేపదే చెబుతారు. సీసీ పుటేజి ఆధారంగా కీలకమైన కేసులు ఛేదించిన సందర్భాలు ఉన్నాయి. నేరం చేసి తప్పించుకునే దోషులను సీసీ కెమెరాలు పట్టిస్తున్నాయి.