రుణాలపై నిర్మాణ, మైనింగ్ రంగానికి చెందిన భారీ వాహనాలను కొనుగోలు చేసి, వాటిని అడ్డదారిలో విదేశాలకు తరలిస్తున్న ముఠాలపై సీసీఎస్ పోలీసులకు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.
మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) పేరుతో దేశవ్యాప్తంగా రూ. 200 కోట్ల మోసానికి పాల్పడిందో ముఠా. ఢిల్లీకి చెందిన పర్ఫెక్ట్ హెర్బల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.9,999 పెట్టుబడి పెడితే 36 నెలల పాటు రూ.880 త
ఖరీదైన బీఎండబ్ల్యూ కార్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని మాదాపూర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయ�
హెర్బల్ కేర్ ప్రొడక్ట్స్పై పెట్టుబడి పెడితే తక్కువ ధరకు వస్తువులను పొందడంతోపాటు నెలవారీగా కొంత మొత్తాన్ని లాభంగా పొందవచ్చని నమ్మించిన ఓ కంపెనీ.. గొలుసు కట్టు (మల్టీ లెవల్ మార్కెటింగ్) విధానంలో వంద�
రియల్ ఎస్టేట్ దండగా, నేను చెప్పినట్లు స్టీలు, సిమెంట్ వ్యాపారం చేస్తే భారీ లాభాలొస్తాయంటూ నగరవాసికి రూ. 2.75 కోట్లు మోసం చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముషీరాబాద్, జమిస్తాన్పూర్కు �
కోల్కత్తా కేంద్రంగా నకిలీ బ్యాంకు గ్యారెంటీలను సృష్టిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు నగర సీసీఎస్ పోలీసులు. ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 60 నకిలీ బ్యాంకు గ్యారెంటీ పత్రాలు,
అంతర్ జిల్లా దొంగను వరంగల్ పోలీసు కమిషనరేట్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం వరంగల్ మట్టెవాడలోని సీసీఎస్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని చూపి, వివరాలను క�
తొమ్మిది మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసు వివరాలను సోమవారం నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియ
దేవి శ్రీ ప్రసాద్ ‘ఓ పరి’ ప్రైవేట్ వీడియో సాంగ్లో హరే రామ-హరే కృష్ణ అని పాడుతూ అభ్యంతరకంగా డ్యాన్స్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింద�
Kothapally Satish | మెడికల్ సీటు ఇప్పిస్తానని మోసం చేసిన బీజేపీ నేత కొత్తపల్లి సతీశ్ కుమార్ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మెడికల్ సీటు ఇప్పిస్తానని చెప్పి.. ఓ వ్యక్తి నుంచి కొత్తపల్లి సతీశ్ రూ. 48 లక�
హైదరాబాద్ : చిట్టీల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన దంపతులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలోని అలియాబాద్కు చెందిన మధు, దివ్య గత ఆరేండ్ల ను�