మహారాష్ట్రకు చెందిన పార్థీ దొంగల ముఠా చాలా ప్రమాదకరమైందని, కరడుగట్టిన నేర స్వభావం గల ఈ ముఠా సభ్యులు రాష్ట్రంలో కొంతకాలంగా నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నల్లగొండ ఎస్పీ శరత్
మహారాష్ట్రకు చెందిన అత్యంత క్రూరమైన పార్థీ దొంగల ముఠాలోని ఇద్దరిని సీసీఎస్ పోలీసులు సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నట్టు నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు.
జాతీయరహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్పేట సమీపం
రిటైర్మెంట్ డబ్బులు తమ వద్ద పెట్టుబడిగా పెడితే అధిక వడ్డీలు, లాభాలు ఇస్తామని నమ్మించి రూ.3.04 కోట్లు ముంచిన ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ (డీఎఫ్ఐ) సంస్థ నిర్వాహకుల్లో ప్రధాన సూత్రధారి కమలాకర్శర్మను
ఏపీ టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి సోమవారం తెలంగాణ సీసీఎస్ పోలీసుల కండ్లుగప్పి పారిపోయాడు. తనను అరెస్టు చేసేందుకు పోలీసులు తన ఇంటికి రావడాన్ని గమనించిన శివానందరెడ్డి.. బయటికి వెళ్లి, పోలీసులు రాకుండా
ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 2,728 మంది నుంచి కోట్ల రూపాయలు స్వాహా చేసిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేసులో నగర నేర పరిశోధనా విభాగం దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గురు�
నేరాల గుర్తింపు విషయంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) మరింత సమర్థవంతంగా పని చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. బుధవారం నగరంలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ను సందర్శించిన సీపీ..
కొనుగోలుదారుల నుంచి ప్రీ లాంచ్ స్కీమ్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి, భారీ మోసానికి పాల్పడ్డ భువనతేజ ఇన్ఫ్రా ఎండీ చక్కా వెంకట సుబ్రమణ్యంను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కలకలం రేపిన మొయినాబాద్ యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలు పాతబస్తీకి చెందిన యువతిగా గుర్తించారు. ఆమెది హత్య కాదు..ఆత్మహత్యగా తేల్చారు.
మధ్యాహ్న భోజన పథకాని (మిడ్ డే మీల్స్)కి సంబంధించిన కాంట్రాక్టును ఇప్పిస్తానంటూ నమ్మించి.. ఫోర్జరీ జీవోలు తయారు చేసి.. రూ.4కోట్లు మోసం చేసిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అధిక లాభాల పేరుతో రెండు తెలుగు రాష్ర్టాలలో వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కేసులో ఒక సినీ నిర్మాత పాత్ర కూడా కీలకంగా ఉందని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ �
షేర్ మార్కెట్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే 35 రోజుల్లో 25శాతం అదనంగా ఇస్తానంటూ నమ్మించిన ఓ వ్యక్తి పలువురి వద్ద నుంచి రూ.1.3 కోట్లు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టించి ఎన్నారై కుటుంబాన్ని మోసం చేసిన కేసులో కూకట్పల్లికి చెందిన బీజేపీ నాయకుడిని సీసీఎస్ పోలీసులు విచారించారు.
షేర్ మార్కెటింగ్లో అధిక లాభాలు వచ్చే విధంగా టిప్స్ ఇస్తామంటూ నమ్మించి మోసాలు చేస్తున్న ఏపీకి చెందిన సైబర్నేరగాళ్ల ముఠాను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సీసీఎస్లో ఏర్పా�