అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీవో) ఉపాధ్యక్షుడిగా చిత్తలూరి ప్రసాద్ నియామకమయ్యారు. ఈ మేరకు సంఘం జనరల్ సెక్రటరీ సీఎల్ రోజ్ ఉత్తర్వులు జారీచేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై (KTR) కాంగ్రెస్ సర్కార్ మరో కేసు బనాయించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
దవాఖాన నిర్మాణంతోపాటు పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం కల్పిస్తానంటూ మాజీ ఐఏఎస్ అధికారి పొన్నెకంటి దయాచారి తనను ఏకంగా రూ.23 కోట్లకు మోసగించినట్టు న్యూజెర్సీ (అమెరికా)లో ఉంటున్న ప్రవాస భారతీయుడు కొమ్మ�
సామాన్య ప్రజల నుంచి వ్యాపారంలో పెట్టుబడులు పెడ్తామంటూ పెద్దఎత్తున డబ్బులు తీసుకుని ఆ తర్వాత మోసం చేసిన కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇద్దరిని మలక్పేటలో అరెస్ట్ చేశారు.
గత కొంతకాలంగా నిజామాబాద్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాలలో రోడ్లపై పడుకుని ఉన్న ఆవులను దొంగిలించే అంతర్రాష్ట్ర ముఠాను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు పట్టుకున్నట్లు వ�
చోరీకి గురైన సెల్ఫోన్ల రికవరీపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు 6 దఫాలుగా పెద్ద సంఖ్యలో సెల్ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు తాజాగా 30 రోజుల్లోనే రూ.95 లక్షల విలువ చేసే మరో 310సెల్
సీఎం రేవంత్రెడ్డిని తిట్టాడనే కారణంతో దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన దళిత రైతు దర్శనం వెంకటయ్యను సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి క్షేమంగా వదిలిపెట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తిట్టాడన్న కారణంతో 77 ఏండ్ల దళిత వృద్ధుడిని సీసీఎస్ పోలీసులు లాక్కెళ్లిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారంలో బుధవారం కలకలం రేపింది.
Cyber crime | రెండు వేరు వేరు సైబర్ నేరాలలో బాధితులు పొగొట్టుకున్న రూ.21,55,331 సొమ్మును సీసీఎస్(CCS police) సైబర్క్రైమ్ పోలీసులు తిరిగి ఇప్పించినట్లు( recover money) డీసీపీ దార కవిత తెలిపారు.
సాహితీ ఇన్ఫ్రా టెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నది.
వివిధ కారణాలతో పోయిన రూ.2 కోట్ల విలువైన 591 సెల్ఫోన్లను రాచకొండ సీసీఎస్ పోలీసులు రికవరీ చేశారు. గురువారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలన�
సామాజిక మాధ్యమంలో తండ్రి, కూతురు ఆడుకుంటున్న వీడియోపై అసభ్యకర కామెంట్లు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై (Praneeth Hanumanthu) మరోకేసు నమోదైంది. మత్తుపదార్థాలు సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలడంతో అతనిపై కేసు నమ�