తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్మీడియాలో పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ జాగృతి మహిళా విభాగం సీసీఎస్ సైబర్క్రై�
CCS Cybercrime | ఐదు రాష్ర్టాల్లో గాలించి.. 30 కేసుల్లో 23 మంది సైబర్నేరగాళ్లను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్స్ డీసీపీ దార కవిత వెల్లడించారు. ఈ నిందితులకు దేశ వ్యాప్తంగా 359 కేసులతో సంబంధముందని వెల్లడిం�
విదేశాల్లో ఉంటూ స్వదేశీ బ్యాంకు ఖాతాలను వాడుతున్న సైబర్ నేరగాళ్లకు కొంత మంది బ్యాంకు అధికారులు సహకరిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి.
అరబ్ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన సైబర్ నేరగాడిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ కవిత కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన నిశాంత్కుమార్ �
ల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఫేస్బుక్ హ్యాక్ అయ్యింది. ఫేస్బుక్ను హ్యాక్ చేసిన నేరగాళ్లు.. డాలర్లు కావాలంటూ పలువురిని కోరడంతో ఇది సైబర్నేరగాళ్ల పనేనని గుర్తించారు.
దేశ వ్యాప్తంగా నకిలీ ఖాతాలు తెరిచి సైబర్మోసాలకు పాల్పడుతున్న పలువురు నిందితులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను సోమవారం నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి వెల్లడించార
జిల్లాలో రోజురోజుకూ సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసుశాఖ, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒకచోట ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. జిల్లా కేంద్రంలో ఐదు రోజుల క్రి
మ్యాట్రిమోని ద్వారా పరిచయమైన మహిళలు, యువతులను పెళ్లి పేరుతో మోసగించి, కోట్ల రూపాయల కుచ్చుటోపీ పెడుతూ తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్తుడిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. క్రైమ్ �
రివ్యూస్ రాయాలంటూ.. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరిట నగరానికి చెందిన ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు సైబర్నేరగాళ్లు. డ్రీమ్ డెవలప్మెంట్ పేరుతో రూపొందించిన గ్రూప్లో పార్ట్టైమ్ ఉద్యోగాల గురించి తొలు�
పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో రూ. 500 ఎరవేసి లక్షలు దోచేస్తున్న సైబర్నేరగాళ్ల ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్క్రైమ్స్ డీసీపీ కవిత కథనం ప్రకారం..
తాను మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నానని, అందులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సివిల్ సర్వీసెస్ ఉద్యోగ�
దుబాయ్లో ఉన్న సైబర్నేరగాళ్లతో చేతులు కలిపి.. క్రిప్టో కరెన్సీని రూపాయల్లోకి మారుస్తున్న ఇద్దరు ఖాతాదారులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒక్కో బ్యాంకు అకౌంట్కు లక్ష రూపాయల కమీషన్ తీసుకుంటూ సైబర్నేరగాళ్లకు ఇండియన్ బ్యాంకు ఖాతాలు అందిస్తున్న వ్యక్తిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్, మాజీ డీజీపీ అంజనీకుమార్ పేరుతో నకిలీ ఇన్స్టా గ్రామ్ ఖాతాను గుర్తుతెలియని వ్యక్తులు తెరవడంతో దీనిపై సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో కేసు నమోదు చేశారు.
సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కోసం నిరంతరం హస్తినాలో ఒక బృందం ఉండే విధంగా హైదరాబాద్ సైబర్క్రైమ్ విభాగం సన్నాహాలు చేస్తున్నది. సైబర్నేరగాళ్లు ఎక్కుగా ఢిల్లీ, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్, పశ్చిమబె�