దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడే ముఠాకు చెందిన సైబర్ నేరస్థుడిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా నిందితుడిపై 105 కేసులు నమోదు కాగా, 14 కేసులు తెలంగాణకు చెందినవిగా ఉన్నట్టు సైబ�
బ్యాంకు ఖాతాల కమీషన్ ఏజెంట్ నుంచి.. అంతర్జాతీయ సైబర్నేరగాడిగా అహ్మదాబాద్కు చెందిన ప్రకాశ్ ప్రజాపతి ఎదిగినట్లు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు గుర్తించారు. అతడి నెట్వర్క్ ద్వారానే ఉగ్ర లింక్న�
జీఆర్ఈ, టోఫెల్ మాస్ కాపీయింగ్ ఘటనలో సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అరెస్టు కాగా, మాస్కాపీయింగ్ చేస్తున్న మరో 20 మందిని పోలీసులు గుర్తించార
మార్ఫింగ్ ఫొటోలతో ప్రముఖులను అసభ్యకర రీతిలో చిత్రీకరించి, వీడియోలు తయారు చేయించిన వ్యవహారంలో తానే బాధ్యుడినని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలిస
తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో అసలైన డాక్టర్ల రిజిస్ట్రేషన్ నంబర్తో నకిలీ ఐడీలు సృష్టించిన కేసును నార్త్జోన్ టాస్క్ఫోర్స్, సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు ఛేదించారు. మెడికల్ కౌన్సిల్లో పనిచేస�