కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీరుతో జిల్లాలో పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు రెచ్చిపోయి సిండికేట్గా ఏర్పడి రైతులను నిండా ముంచుతున్నారు. పట్టించుకోవాల
భారత పత్తి సంస్థ (సీసీఐ) ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి సూచించారు. తల్లంపాడు సాయిబాలాజీ, పొన్నెకల్ జీఆర్ఆర్ జిన్నిం�
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం తర్వాత హైడ్రామా మధ్య పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ పరిధిలో పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తున్నామని ప
సీసీఐ అధికారులపై పత్తి రైతులు కన్నెర్ర చేశారు. మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాక రాత్రికి రాత్రే నిబంధనల్లో మార్పులు చేపట్టడంపై ఆగ్రహం చెందారు. రోజుకో కొ ర్రీలు పెడుతూ కొనుగోలు చేయక�
అకాల వర్షాల కారణంగా పండించిన పంట దిగుబడి లేక అల్లాడుతుంటే వచ్చిన పంటను కూడా అమ్ముకుందామంటే ప్రభుత్వ నింబంధనల కారణంగా తాము రోడ్డున పడుతున్నా మని పత్తి రైతులు ఆగ్రహించారు. సోమవారం ఉండవెల్లి మండలం జాతీయ ర�
జిల్లాలోని ఊట్కూర్ మండలం విజయకాటన్ ఇండస్ట్రీలో నిర్వహిస్తున్న పత్తి కొనుగోళ్లను బుధవారం అధికారులు నిలిపి వేశారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా చేపట్టిన పత్తి కొనగోలు కేంద్రాన్ని అధి
దళారుల దోపిడీ కోసమే సీసీఐ కపాస్ కిసాన్ యాప్ను ఆవిష్కరించిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నా రు. పంటకు మద్దతు ధర రాకుం డా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేసున్నాయని విమర్శిం�
జిల్లాలో పత్తి కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్కుమార్ దీపక్ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ సర్వర్ డౌన్ కారణ�
సీసీఐ పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని, ఇది భారీ స్కామ్ అని, సుమారు రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
జిల్లాల్లో పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. సర్వర్ డౌన్ పేరిట సీసీఐ సుమారు పది రోజులుగా కొనుగోళ్లకు బ్రేక్ వేయగా, పత్తి వాహనాలతో జిన్నింగ్ మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున
Jogu Ramanna | సీసీఐ పత్తి కొనుగోళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి జరగడం దారుణమని మాజీమంత్రి జోగురామన్న ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
‘పత్తి కొనుగోలు చేయండి మహాప్రభో’ అంటూ ఓ రైతు ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. సీసీఐ అధికారులు ఎంతకూ కనికరించకపోవడంతో రైతు శుక్రవారం జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట పత్తి ట్రాక్టర్ను అడ్డుగాపెట్టి నిరసన వ్య�