మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని, వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బుధవారం స్థానిక రైతువేదిక వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గున్ముక్ల మాజీ ఎంపీటీసీలు శ్రీనివాసులు, స�
భారత పత్తి సంస్థ (సీసీఐ) పత్తి కొనుగోళ్లు జిల్లావ్యాప్తంగా 8 కేంద్రాల్లో కొనసాగుతున్నాయి. నిరుడు అక్టోబర్ నుంచి పత్తిని బయ్యర్లు కొనుగోలు చేస్తున్నారు. తొలుత జిల్లావ్యాప్తంగా 10 జిన్నింగ్ మిల్లులను సీ�