‘కార్పొరేటర్లంతా నా వైపే ఉన్నారు. బలవంతంగా కార్పొరేటర్లను బస్సులో ఎక్కించుకొని పోయినంత మాత్రానా అవిశ్వాసం నెగ్గలేరు. క్యాంపులో ఉన్న కార్పొరేటర్లంతా నాతో ఫోన్లో సంభాషిస్తున్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన పెండింగ్ అభివృద్ధి పనులన్నీ త్వరగా ప్రారంభమయ్యేలా అధికారులతో సమీక్షా సమావేశాన్ని రెండు మూడు రోజుల్లో నిర్వహిస్తామని ఎమ్మెల్యే దానం నాగేం�
ఒకపక్క ముమ్మరంగా సాగుతున్న జాతీయ రహదారి విస్తరణ నిర్మాణ పనులు, మరోపక్క మున్సిపల్ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపివేయడంతో స్థానిక కాలన�
దేశంలో 42వ టైగర్జోన్ (కవ్వాల్ అభయారణ్యం) ఏర్పాటు కావడంతో నిర్మల్ జిల్లాలోని కడెం, దస్తురాబాద్ మండలాలతో పాటు, మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలాల్లోని 23 గ్రామాలను ఈ ప్రాంతం అటవీ నుంచి ఖాళీ చేయించి వార�
చేనేత వస్ర్తాలు, పట్టు చీరెలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి పట్టణం కొత్తరూపు సంతరించుకున్నది. సమైక్య పాలనలో కనీస వసతులు లేక అధ్వానస్థితిలో ఉండగా స్వరాష్ట్రంలో అన్ని హంగులు అద్దుకుంటున్నది.
తెలంగాణ ఏర్పడిన పదేళ్లలో హుజూరాబాద్ నియోజకవర్గం ప్రగతిబాటలో ప యనిస్తున్నది. దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపక్షాన నిలిచి వారి అవసరాలను తీర్చుతోంది.
ఒకప్పుడు ఆ గ్రామంలో కరువు విళయతాండవం చేసేది. పనులు లేక గ్రామంలోని ఎన్నో కుటుంబాలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. వ్యవసాయ, కూలీ పనులు లేకపోవడంతో అధిక శాతం మంది గ్రామస్తులు తమ ఇడ్లకు తాళాలు వేసి ఇ�
కన్నాపూర్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. చిన్న పంచాయతీల అభివృద్ధి సైతం అనేక నిధుల ను సర్కారు కేటాయిస్తున్నది. గ్రామంలో గడిచిన ఐదేళ్ల కాలంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టా రు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో అభివృద్ధికి నోచుకోని సదాశివపేట మున్సిపాలిటీ నేడు బీఆర్ఎస్ సర్కారు హయాంలో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సదాశివపేట మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు ప్రత్యేక న�
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 24 కాలనీల్లో ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన రక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, రూ.100 కోట్లతో 10 మిలియన్ లీటర్ల సామర్
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్నదని, అభివృద్ధి చేసే పార్టీకి ప్రజలు పట్టం కడుతారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మ�
పట్టణాలకు దీటుగా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి మండలంలోని పలు గ్రామాలు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మండలంలోని మల్లారెడ్డిగూడ, దాని అనుబంధ గ్రామం ఎర్రోనికొటాల ప్రగతిపథంలో ముందున్నాయి.