కాంట్రాక్టర్, ఇంజినీరు కలిసి బల్దియా ఖజానాకు కన్నం పెట్టారు. సీసీ రోడ్డు వేయకుండానే వేసినట్టుగా బిల్లులు పెట్టి దోచుకున్నారు.. చివరకు వీరి భాగోతం విజిలెన్స్ విచారణలో బట్టబయలైంది. క్వాలిటీ కంట్రోల్ వ�
తమ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అవతరించిందని ఆనాడు ఆ గ్రామస్తులు సంతోషపడ్డారు. ఇక మీదట తమకు ఎలాంటి సమస్యలు ఉండవని ఆశించారు. కానీ, వారి ఆశలు నిరాశలవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కోహీర్ గ్రామ పంచాయతీలో 21
ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు. మంగళవారం మౌలాలి, నేరేడ్మెట్ డివిజన్లో అధికారులతో కలిసి పాదయాత్ర చేసి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్�
ఏదైనా నిర్మాణ పని చేపట్టాలంటే సంబంధిత పర్యవేక్షణ చేపట్టే ఇంజినీరింగ్ అధికారులు దగ్గరుండి చేయించాల్సిందిపోయి, పనులు పూర్తయినా అటువైపు వెళ్లకుండా, కేవలం కొలతలు స్వీకరించేందుకు తమ సహాయకులను పంపిస్తున్
ఈ సీసీ రోడ్డు లింగాపూర్ మండలంలోని పీహెచ్సీ సమీపంలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.5 లక్షల వ్యయంతో నిర్మించారు. నిర్మాణం పూర్తి చేసి నాలుగు రోజులైనా కాలేదు..అప్పుడే కంకర తేలి పగుళ్లు వస్తున్నది.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన అంతర్గత రహదారుల నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో రెండు రోజులు మాత్రమే గడువున్నా, అత్యధ�
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. గతేడాది మండలంలోని అనేక గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ. 5,00,000 నుంచి 10,00,000ల�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులే విడుదల చేయడం లేదు. ఫలితంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రాష్ట్రంలో (కొత్తవాటితో కలిపి) దాదాపు 155 వ