Mahua Moitra | పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకున్నారని (Cash For Query Case) టీఎంసీ నేత, మాజీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) పై వచ్చిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి రాజ్యాంగబద్ధ దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను, ప్రతిపక్ష పార్టీలను వేధించడానికి వినియోగిస్తున్నట్టు గణాంకాలను బట్టి అర్థమవుతున్నది.
Passport Scam: పశ్చిమ బెంగాల్, గ్యాంగ్టక్లో ఉన్న సుమారు 50 ప్రదేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాస్పోర్టు కేసులో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. నకిలీ పత్రాలు చూపించి పాస్పోర్టులు జారీ చే�
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, సంస్థ పాత కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. కెనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై నరేశ్ గోయల్తో
దేశంలోని అవినీతికి ప్రధాని మోదీయే కారణమంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. అవినీతిపరులందరినీ ఒకే పార్టీలోకి తెచ్చిన ఘనత కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలకే దక్కుతుందన్నారు. ఎప్పుడైతే బీజ�
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేపట్టిన జోడో యాత్రలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అరవింద్ మాయారామ్పై సీబీఐ గురి పెట్టింది. మాయారామ్ ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు నోట్ల ముద్రణల�
దేశంలో మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మండిప�
రాజ్యాంగం ప్రభుత్వ సంవిధానం. అది ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం ఆత్మ లాంటిది. అలాంటి రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం అపహాస్యం చేస్తున్నది. అందులో ప్రవచించిన విలువల�
తెలంగాణలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయం నడుస్తున్నది. అధికార సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతూ ‘రివెంజ్ పాలిటిక్స్'కు పాల్పడుతున్నది.
తెలంగాణలో చేపట్టిన ఆపరేషన్ కమల్ ఘోరంగా విఫలమై బీజేపీ బ్రోకర్లు కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడంతో ఆ పార్టీ అగ్రనాయకత్వం కుతకుతలాడుతున్నది. ఈ పరిణామం ఎంతమాత్రం మింగుడుపడక ప్రతీకార చర్యలకు దిగాలని ప్రయ�
రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్న మున్నూరుకాపులను అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, రాజకీయ కక్షతో అణచివేయాలని చూస్తోందని ఖమ్మం జిల్లాకు చెందిన మున్నూరుకాపు సంఘం నాయకులు, ఆ �
తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన ప్రధాని మోదీ.. తనకు తెలంగాణ ఒక చిక్కు ప్రశ్నగా మారడాన్ని సహించలేకపోతున్నట్టున్నారు. అసహనానికి అధికారాన్ని అద్ది ఆయుధంగా ప్రయోగిస్తున్నారు.
ఒకవైపు నుంచి ఈడీ, మరోవైపు నుంచి
కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని ప్రముఖ పరిశోధనాత్మక జర్నలిస్టు వినీత్ నారాయణ్ విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీలను బీజేపీ నాయకులు ఉసిగొల్పుతున్నారని మండి
దేశవ్యాప్తంగా డ్రగ్స్ ముఠాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాడులు నిర్వహించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఇంటర్పోల్, స్థానిక పోలీసుల సమన్వయంతో అనేక రాష్ర్టాల్లో సోదాలు చేపట్టింది.