తుపాకీ లైసెన్స్ కుంభకోణం కేసులో జమ్ముకశ్మీర్లోని 40 చోట్ల సీబీఐ శనివారం దాడులు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసిన ఐఏఎస్ అధికారి షాహిద్ చౌదరితో పాటు పలువురు అధికారులు కూడా సీబీఐ ముట్టడిలో ఉన్నారు
హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా తనిఖీలు న్యూఢిల్లీ, జూన్ 9: యెస్ బ్యాంక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 14చోట్ల తనిఖీలు చేసిన అధికారులు.
ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ నివాసానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బృందం మళ్లీ వచ్చింది. నాగ్పూర్లోని ఆయన ఇంట్లో తిరిగి సోదాలు ప్రారంభించింది. దీంతో కటోల్, నా�
శారదా పోంజీ కేసుతో సంబంధం ఉన్న సెబీ అధికారుల ఇళ్లల్లో సీబీఐ సోమవారం సోదాలు నిర్వహించింది. ముంబైలోని సెబీ అధికారులకు చెందిన ఆరు ప్రాంతాల్లో సీబీఐ దాడులు చేసినట్లు సమాచారం. శారదా చిట్ఫండ్ కేసులో పలువుర�