కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని ప్రముఖ పరిశోధనాత్మక జర్నలిస్టు వినీత్ నారాయణ్ విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీలను బీజేపీ నాయకులు ఉసిగొల్పుతున్నారని మండి
దేశవ్యాప్తంగా డ్రగ్స్ ముఠాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాడులు నిర్వహించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఇంటర్పోల్, స్థానిక పోలీసుల సమన్వయంతో అనేక రాష్ర్టాల్లో సోదాలు చేపట్టింది.
Operation Megha Chakra; ఆపరేషన్ మేఘచక్రలో భాగంగా ఇవాళ సీబీఐ 56 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించింది. చైల్డ్ పోర్నోగ్రఫీతో లింకు ఉన్న రెండు కేసుల్లో ఆ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 19 రాష్ట్రాలు, యూటీల్లో ఈ తనిఖీల�
‘ఈడీ, సీబీఐకి బెదరం. తెలంగాణ సీఎం కేసీఆర్ జోలికొస్తే ఊరుకోం’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. గురువారం హైదరాబాద్లో మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్, బీజ�
విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పొగబెట్టేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను బాహాటంగానే వాడుకోవడం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చాంశమైంది. నయానో, భయానో విపక్ష ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు బీజే�
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో చిచ్చు పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. బీహార్లో మరింత దిగజారింది. ఇటీవలే మహారాష్ట్రలో అధికార శివసేనను నిట్టనిలువునా చీల్చి.. దొడ్డిదోవన అధికా�
ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్లో ఆమ్ఆద్మీ పార్టీ అంతకంతకూ బలపడుతున్న నేపథ్యంలో..
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2004-09 సమయలో రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగాలు ఇప్పిచ్చినందుకు ప్రతిఫలంగా అభ్యర
అమరావతి : విజయవాడ జీఎస్టీ సూపరింటెండెంట్ జాన్మోషిష్ లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కాడు. సకాలంలో పన్నులు చెల్లించని సంస్థల నుంచి కొంతకాలంగా ఆయన డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. పన్నులు చెల్లించన