కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ పచ్చబడుతుంటే కొందరి కండ్ల్లు ఎర్రబడుతున్నాయి. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటుంటే ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కక్షపూరితంగా అక్రమ కేసులతో కే
కేసీఆర్పై సీబీఐ విచారణ సిగ్గుచేటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేం ద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు.
కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాల్లో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు దేవీప్ర�
ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మరోసారి మననం చేసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే అది శ్రీరాంసాగర్ వలెనో, నాగార్జునసాగర్ వలెనో ఏక ప్రాజెక్టు కాదు. ఇది పలు ప్రాజెక్టుల సమాహారం. కాళేశ్వరం గొలు
తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తును కోరడాన్ని నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు.
‘బీటలు వారిన బీడు భూములను సస్యశ్యామలం చేసి కోటి ఎకరాల మాగాణికి సాగు నీళ్లు ఇచ్చినందుకేనా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశం’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నిలదీశాయి. తెలంగాణ సాధకుడిని, ఆయన నిర్మిం�
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తున కు రేవంత్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సబ్బండ వర్ణాలు భగ్గుమన్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఘోష్ కమి
కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించడంలో కుట్ర కోణం దాగి ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చెప్పారు. తెలంగాణకు తీరని నష్టం కలిగించి గోదావరి జలాలను ఏపీకి దోచిపెట్�
తెలంగాణ జలధార కాళేశ్వరాన్ని నిరర్థక ప్రాజెక్టు అంటూ రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారమంతా ఉత్తదేనని తేలిపోయింది. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదనే ప్రచారం పచ్చి అబద్ధమని మరోసారి రూఢీ �
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పిం�
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, విప్ వివేకానందగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణభవన్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జాతీయ భద్రత, సమగ్రతలకు విఘాతం కలిగించే కేసులలో రాష్ర్టాల అనుమతి అవసరం లేకుండానే సీబీఐ దర్యాప్తు చేసేలా అధికారాలను కల్పించే ఓ ప్రత్యేక చట్టాన్ని చేయాలని పార్లమెంటరీ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది.
భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్యతో తనకు గానీ, తమ పార్టీకి గానీ ఎలాంటి సంబంధమూ లేదని బీఆర్ఎస్ నేత, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టంచేశారు. కావాలనే కాంగ్రెస్ నేతలు సోషల్ �