సీసీఐ పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని, ఇది భారీ స్కామ్ అని, సుమారు రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
సిటీలో కాంట్రాక్ట్ పెండ్లీలు మళ్లీ మొదలవుతున్నాయి. ఫోన్ల ద్వారానే ఈ పెండ్లీలు జరుగుతున్నట్లు సమాచారం. విదేశాల్లో ఉండే బ్రోకర్లు, ఇక్కడుండే బ్రోకర్ల ద్వారా పేదరికంతో ఉన్న మహిళలు, యువతులను ఈ కాంట్రాక్ట�
Tirupati laddoos | తిరుమలలో లడ్డూ (Tirupati Laddoos) వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రంగా స్పందించారు. ఇది చిన్న సమస్య కాదని, దీనిపై సీబీఐ విచారణ (CBI investigation) జరిపించాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనను సీబీఐ విచారించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఈ నెల 26కు వాయిదా వేస్తున్నట్టు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించింది.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డకు వెళ్లి రాజకీయం చేస్తున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. మంగళవారం వరంగల్�
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి మరిన్ని అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. రాష్ర్టాల సమ్మతి (జనరల్ కన్సెంట్) అవసరం లేకుండానే దర్యాప్తు చేపట్టేందుకు వీలు కల్పిం�
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మరింత చిక్కుల్లో పడనున్నారు. పార్లమెంట్లో ప్రశ్నలడగడానికి నగదు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది.
Cash for Query Scam | తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎంపీ మహువా మొయిత్రా కష్టాలు పెరుగుతున్నాయి. పార్లమెంట్లో ప్రశ్నలకు డబ్బులు వ్యవహారంలో లోక్పాల్ ఫిర్యాదు మేరకు సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది.
ఒడిశా రైలు ప్రమాదానికి సిగ్నలింగ్, ఆపరేషన్స్(ట్రాఫిక్) విభాగాలదే బాధ్యతని రైల్వే భద్రతా కమిషనర్ రైల్వే బోర్డుకు నివేదించారు. గత నెల 28న నివేదిక సమర్పించినట్టు సమాచారం. ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు చేస్�
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రోజుకో ఘటన చోటుచేసుకుంటున్నది. హౌరా జిల్లా ఉల్బేరియా-1 బ్లాక్ రిటర్నింగ్ అధికారి ఎన్నికల పత్రాల్ని ట్యాంపరింగ్కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై కలకత్తా హైకోర్టు బుధవారం �
బాలాసోర్ రైలు దుర్ఘటన జరిగి వారం కూడా కాలేదు, ఒడిశాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం జాజ్పూర్-కోయింజర్ స్టేషన్కు సమీపంలో రైల్వే పనులు చేస్తున్న కొంతమంది కార్మికులపైకి గూడ్స్ రైల్ దూసుకెళ్లి
ఒడిశా రైళ్ల ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఫొరెన్సిక్ నిపుణులతో కలిసి బాలాసోర్కు చేరుకున్న సీబీఐ అధికారుల బృందం మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ప్రమాద ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని రైల్వే బోర్డు కేంద్రానికి సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భువనేశ్వర్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ... సీబీఐతో తదుపరి దర్యా�
Jagdish Tytler | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత జగదీశ్ టైట్లర్కు ఇప్పుడప్పుడే ఉపశమనం లభించేలా లేదు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆయనపై ఇవాళ చార్జిషీట్ దాఖలు చేసింది.