‘ఆర్ఆర్ ట్యాక్స్' అంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.
స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపట్టాలని ప్రభ�
తెలంగాణ సాధించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషిచేసిన మాజీ సీఎం కేసీఆర్ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ఆ
మూడు రోజులు గడవకముందే సీఎం రేవంత్రెడ్డి నాలుక మడత వేశారు. తన బాస్నే ధిక్కరించారు. రాష్ట్రంలోకి సీబీఐని అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆ వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కేసును సీబీఐకి అప్పగిస్త�
‘అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ బట్టయలైంది. రెండు పార్టీల అక్రమ బంధం నగ్నంగా బయటపడింది. సభలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు చేసిన ప్రసంగాలే ఇందుకు సాక్ష్యం’ అని మాజీ మంత్రి వేముల ప్�
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సాకుతో తెలంగాణ అస్తిత్వంపై చంద్రబాబు, మోదీతో కలిసి రేవంత్రెడ్డి భారీ కుట్ర పన్నతున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. సీబీఐ విచారణ పేరుతో కేవ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందించిన నివేదికపై చర్యలు తీసుకోకుండా నివేదిక అమలును నిలిపివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు హైకోర్టుల
‘రాజకీయ బద్ధశత్రువులైన కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో మాత్రం కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. అందులో భాగంగానే పథకం ప్రకారం కేసీఆర్ను బద్నాం చేసే ప్రయత్నం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణ చేపట్టాలని నిర్ణయించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై రాజకీయ కుట్రలు పన్నుతున్నారం�
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఆదివారం అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటనపై సహచర మంత్రులు విస్మయం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రేవంత్రెడ్డి తమకు
Supreme Court | మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరటనిచ్చింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన కొన్నింటిని సుప్రీంకోర
Kallakurichi | తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి (Kallakurichi) జిల్లా కరుణాపురంలో కల్తీసారా (Toxic Alcohol) తాగి మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.