ఢిల్లీలోని ప్రభుత్వ మొహల్లా క్లినిక్కుల్లో నకిలీ టెస్టుల ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గురువారం సీబీఐ విచారణకు ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వ దవాఖానలకు నాణ్యత లేని మందులు సరఫరా చేశారన్న ఆర�
Minister Gangula Kamalakar | సీబీఐ విచారణపై బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. శ్రీనివాస్ అనే వ్యక్తిని ఇటీవల సీబీఐ అరెస్టు చేసిందని, శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడన్నారు. శ్రీనివాస్ పేరు �
యూపీలోని మథుర జిల్లాలో దళిత కుటుంబాలపై తప్పుడు కేసులు నమోదు చేయడంపై అలహాబాద్ కోర్టు సీరియస్ అయ్యింది. 35 మంది పోలీసు అధికారులపై సీబీఐ విచారణకు ఆదేశించింది.
మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరాబ్కు మద్దతుగా శివసేన నాయకుడు సంజయ్ రౌత్ నిలిచారు. జైలు నుంచి సచిన్ వాజే చేసిన ఆరోపణలను రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు.