CBI Enquiry | తిరుమలలో లడ్డు (Laddu) తయారిలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
NEET Exam : నీట్ ప్రశ్నాపత్నం లీకేజ్తో పాటు పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సీబీఐ విచారణ చేపట్టాలని కర్నాటక మంత్రి ఈశ్వర ఖండ్రే డిమాండ్ చేశారు.
Viveka Murder Case | వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి విచారణను సీబీఐ వాయిదా వేసింది. వాస్తవానికి మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరుకావాలని సీబీఐ ఎంపీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల�
అమరావతి : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాంలో సీఐడీ విచారణను వేగవంతం చేసింది. డిజైన్ టెక్ సంస్థ ద్వారా రూ.242 కోట్లు చేతులు మారినట్లు గుర్తించిన సీఐడీ అధికారులు ముంభై, పుణెలకు చెందిన డి�
న్యూఢిల్లీ, నవంబర్ 26: అవినీతి కేసులో అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాను విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అనుమతి లభించింది. సరైన మౌలిక సదుపాయాలు లేని కారణంగా కే
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక నిందితుడైన గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేసి, కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు గురవారం కోర్టును కోరారు.
Delhi Buses : దేశ రాజధాని నగరంలో బస్సుల కొనుగోలుపై సీబీఐ విచారణను ప్రారంభించింది. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 1,000 లో ఫ్లోర్ బస్సులను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలులో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారింద�
Viveka murder case | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్నది. దాదాపు రెండున్నర నెలలుగా అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు.