కులగణన సర్వేలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొంటున్న క్రమంలో కుల, ఆదాయ, ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పై చదువులతో పాటు పోటీ పరీక్షల గడువు సమీపిస్తున్న నేపథ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో టైం పాస్ కోసమే సర్వే చేస్తున్నదని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. సర్వేలో భాగంగా సోమవారం తన ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లకు ఆయన వి�
సమగ్ర కులగణన సర్వే గడువును పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్కుమార్ ప్రకటనలో కోరారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కులగణన సర్వే ఇష్టారీతిన కొనసాగుతున్నది. ఎక్కడాలేని విధంగా ఎన్యూమరేటర్లు పెన్సిల్తో డేటాను నింపుతూ, ఆపై పెన్నులతో డిక్లరేషన్ సంతకాలను తీసుకుంటున్నారని నగరవాసులు మండిపడుతున్నార�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే వివిధ కులాల మధ్య చిచ్చుపెడుతున్నది. సర్వే నేపథ్యంలో కులసంఘాలు, ఆయా కులాల మేధావులు, సామాజికవేత్తలు రెండు వర్గాలుగా చీలిపోవడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సర్వేల పేరిట కాలయాపన చేస్తున్నదని ప్రజలు వి�
MLA Madhavaram | కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) సర్వే అధికారులకు ఝలక్ ఇచ్చారు. కులగణన సర్వే చేయటానికి(Caste census survey) అధికారులు ఆయన కార్యాలయానికి చేరుకోగా గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను అధికారులక�
కులగణన పేరుతో సర్వేకు వెళ్లిన అధికారుల ముంగిట ప్రజలు తమ సమస్యలు ఏకరువుపెడుతున్నారు. తాము సమస్యలు వినడానికి రాలేదని ప్రభుత్వం చెప్పిన విధంగా సమాచారాన్ని సేకరించేందుకు వచ్చామని అధికారులు వివరించినప్పట
ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)లో అసలు ఘట్టం నేటి నుంచి మొదలు కాబోతున్నది. మూడు రోజులుగా చేస్తున్న హౌస్లిస్టింగ్ సర్వే శుక
కేంద్రప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జనగణనలోనే కులగణనను చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కులగణన సర్వే నేటి నుంచి ప్రారంభమైంది. మూడు రోజులపాటు చేపట్టే ఇండ్ల జాబితా నమోదు (హౌస్లిస్టింగ్) కార్యక్రమం బుధవారం మొదలైంది. ఈ సర్వేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఆ�
బీసీలకు అన్యాయం జరిగితే ఉద్యమం తప్పదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. కులగణన సర్వేలో కాలయాపన జరిగి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఫలాలు దక్కే విషయంలో అనుమానాలు నెలకొన్నాయని ఆ�
కులగణన పేరుతో ప్రభుత్వం చేపట్టబోయే సర్వేపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుల సర్వే మాటున సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టే కుట్ర దాగి ఉన్నదనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.