Professor Simhadri | కులగణన సర్వేను సమగ్రంగా చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ సింహాద్రి పేర్కొన్నారు. బీసీల సంఖ్య పెరిగితే వారు తమకు దక్కాల్సిన వాటా అడుగుతారనే భయంతో వారిని ప్రభ�
కులగణన సర్వేలో ప్రభుత్వం బీసీల సంఖ్యను తగ్గించి చూపిందని రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు సీవెళ్లి సంపత్ ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 42 శాతం కోటాతో స్థానిక ఎన్నికలు నిర్వహించా
కుల గణన పేరుతో వెల్లడించిన వివరాలతో కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచనకు పాల్పడుతున్నదని బహుజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఏటికేడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బీసీల జ�
‘మేము చేసిందే సర్వే.. చెప్పిందే లెక్క’ అన్నట్టుగా ఉన్నది కులగణనపై కాంగ్రెస్ సర్కారు తీరు! ప్రజలు చెప్పింది నిజమా? కాదా? అని పరిశీలించేందుకు ఎలాంటి ప్రామాణికత పాటించకపోవడమే కాకుండా ఇతర డాటాతోనూ పోల్చిచూ
కుల గణన సర్వే తిరిగి నిర్వహించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన పద్మారావునగర్లో మీడియాతో గురువారం మాట్లాడుతూ 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేకు, 2024లో నిర్వహించ�
Teenmar Mallanna | పార్టీలో ఉన్న ప్రతిఒక్కరూ పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. బహిరంగ వేదికలపై పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కులగణన ప్రతులను ఎమ్మ�
Deputy CM | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టినట్టు తెలిసింది. రాష్ట్రంలో బీసీల లెకలు తేలిన నేపథ్యంలో జనాభాకు తగ్గట్టుగా తమకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు మరో మూడు మంత్రి ప
కులగణన తీరుపై బీసీ సంఘాల నేతల భగ్గుమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మహబూబాబాద్, హనుమకొండ కలెక్టరేట్ల ఎదుట బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్�
హైదరాబాద్తోపాటు పట్టణ ప్రాం తాల్లో కులగణన సర్వే సమగ్రంగా జరగలేదని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని సూచించారు.
కులగణన సర్వే తప్పుల తడకగా ఉన్నదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీయే ఈ నివేదికను తగలబెట్టాలని పిలుపునిస్తున్నారని ఉదహరించారు. కులగణన సర్వే నివేదికపై మంగళవారం అసె�
రాష్ట్రంలో తాము చేపట్టిన కుల గణన సర్వే నివేదికను ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. శాసనసభలో మంగళవారం ఆయన కుల గణన నివేదికను ప్రవేశపెట్టి ప్రసంగించారు.
ప్రభుత్వం కులగణన సర్వే లో తప్పుడు లెక్కలు చూపిందని ఎంఐ ఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ఓవైసీ ఆక్షేపించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సర్వే చేశామని చెప్పిన ప్రభుత్వం.. పూర్తినివేదికను సభలో ఎందుక�
శాసనసభ చరిత్రలో ఫిబ్రవరి 4 చీకటిరోజు అని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రంలో దాదాపు 75-80% ప్రజల ప్రధాన అంశాలపై చర్చ పెడుతున్నట్టు ప్రకటించి సభపెట్టిన నిమిషంలోనే వాయిదా వేయడం దారుణమని పేర్�