కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో బీసీల జనాభాను తగ్గించి చూపడంపై ఉమ్మడి జిల్లాలోని బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే కాంగ్రెస్ పార్టీ పుట్టి పెరిగిందన�
రాజకీయంగా అణచివేసేందుకే బీసీల గణాంకాలను తారుమారు చేసి నయవంచనకు గురిచేసిందని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జకే వీరస్వామిగౌడ్ ఒక ప్రకటనలో విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా చేసిన కులగణన సర్వేకు వ్యతిరేకంగా త్వరలో 10 లక్షల మందితో హైదరాబాద్లో ‘మున్నూరుకాపు కదనభేరి’ని నిర్వహిస్తామని అపెక్స్కౌన్సిల్ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మున్
Professor Simhadri | కులగణన సర్వేను సమగ్రంగా చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ సింహాద్రి పేర్కొన్నారు. బీసీల సంఖ్య పెరిగితే వారు తమకు దక్కాల్సిన వాటా అడుగుతారనే భయంతో వారిని ప్రభ�
కులగణన సర్వేలో ప్రభుత్వం బీసీల సంఖ్యను తగ్గించి చూపిందని రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు సీవెళ్లి సంపత్ ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 42 శాతం కోటాతో స్థానిక ఎన్నికలు నిర్వహించా
కుల గణన పేరుతో వెల్లడించిన వివరాలతో కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచనకు పాల్పడుతున్నదని బహుజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఏటికేడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బీసీల జ�
‘మేము చేసిందే సర్వే.. చెప్పిందే లెక్క’ అన్నట్టుగా ఉన్నది కులగణనపై కాంగ్రెస్ సర్కారు తీరు! ప్రజలు చెప్పింది నిజమా? కాదా? అని పరిశీలించేందుకు ఎలాంటి ప్రామాణికత పాటించకపోవడమే కాకుండా ఇతర డాటాతోనూ పోల్చిచూ
కుల గణన సర్వే తిరిగి నిర్వహించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన పద్మారావునగర్లో మీడియాతో గురువారం మాట్లాడుతూ 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేకు, 2024లో నిర్వహించ�
Teenmar Mallanna | పార్టీలో ఉన్న ప్రతిఒక్కరూ పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. బహిరంగ వేదికలపై పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కులగణన ప్రతులను ఎమ్మ�
Deputy CM | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టినట్టు తెలిసింది. రాష్ట్రంలో బీసీల లెకలు తేలిన నేపథ్యంలో జనాభాకు తగ్గట్టుగా తమకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు మరో మూడు మంత్రి ప
కులగణన తీరుపై బీసీ సంఘాల నేతల భగ్గుమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మహబూబాబాద్, హనుమకొండ కలెక్టరేట్ల ఎదుట బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్�
హైదరాబాద్తోపాటు పట్టణ ప్రాం తాల్లో కులగణన సర్వే సమగ్రంగా జరగలేదని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని సూచించారు.
కులగణన సర్వే తప్పుల తడకగా ఉన్నదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీయే ఈ నివేదికను తగలబెట్టాలని పిలుపునిస్తున్నారని ఉదహరించారు. కులగణన సర్వే నివేదికపై మంగళవారం అసె�