తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కులగణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల జనాభాను తక్కువ చేయడం మూలంగా ఇట్టి సర్వే పూర్తిగా తప్పుడు గణాంకాలని సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్ర�
ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా తగ్గినట్టు, ఓసీల జనాభా పెరిగినట్టు కనిపిస్తున్నదని, అన్ని వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభా ఎలా పెరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకు�
కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన బీసీ కుల గణన లెక్కలనైనా పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు పోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కవిత సోమవారం కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పర్�
రాష్ట్రంలో బీసీల జనాభా 46 శాతమేనంటూ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వంపై బీసీ వర్గాల ప్రజలు, ఆ సంఘాలు నాయకులు భగ్గుమంటున్నారు. గత నవంబర్లో చేపట్టిన ఇంటింటి కుటుంబ సర్వేను పూర్తిస్థాయిలో జరపకుండానే ప్రభుత్వం
కులగణన సర్వే పూర్తి శాస్త్రీయంగా జరిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కుల గణన వివరాలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రం లో బీసీల జనాభా 46.2 శాతమే ఉన్నట్లు చెబుతుండడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్ల విషయంలో అన్యా యం చ�
కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఇంటింటి సర్వే గణాంకాలపై సామాజికవేత్తలు, బీసీ సంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 96.9 శాతం సర్వే పూర్తిచేశామని, 3.1 కుటుంబాల వివరాలను సేకరించలేదని చెప్పడంపై త�
ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని, ఏడాది కాలంలో చేసిందేమీ లేదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ధ్వజమెత్తారు. మండల కేం
కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఏ విధానంలో అర్హులను ఎంపిక చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. సర్వే చేసి, గ్రామసభల్లో చర్చించిన తర్వాతే అర్హులను ఎంపిక చేస్తామన్న ప్రభుత్వ �
కులగణన సర్వేతో కొత్త రేషన్కార్డుల జారీకి ప్రభుత్వం లింక్ పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్కార్డుల జారీలో కొర్రీలు, కోతలు పెట్టేందుకే ప్రభుత్వం ఈ పని చేసిందా అ నే అనుమానాలు వ్యక్తమవుతు�
రాష్ట్రంలో కొనసాగుతున్న కులగణన సర్వేలో విశ్వబ్రాహ్మణులైన కమ్మరి, వడ్ల, కంచరి, కంసాలి, శిల్పులను వేర్వేరు కులాలుగా పరిగణించవద్దని, ఒకే విశ్వబ్రాహ్మణ కులంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆ
దేశంలోని సంచారజాతులు దుర్భరమైన స్థితిగతుల నుంచి బయటపడాలని, రాజ్యాధికారం దిశ గా అడుగులు వేయాలని శాసనమండలి పక్ష నేత, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. తెలంగాణ సంచార జాతుల సంఘ�
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా చేస్తున్న కులగణన సర్వే మొక్కుబడిగా జరుగుతున్నది. దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయం అం టూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఆచరణలో తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నది.