ఇంటింటి సర్వేకు సంబంధించిన నివేదిక విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. గణాంకాలను సైతం గోప్యంగానే ఉంచింది. స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారీగా లెక్కలను బయట�
రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కేటాయింపు విషయంలో అనుసరించిన విధానాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర పరిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు పంపిన జాబితా అధారంగా జిల్లా అధికారులు స్థాన�
కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన కుల గణనగా వ్యవహరించే సామాజిక-ఆర్థిక, విద్యాపరమైన సర్వేకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సర్వేలో పాల్గొనడం తప్పనిసరి కాదని స్పష్టం చేసిన
BC Reservations | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీచేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో జీవో వెలువడనున్నట్టు తెలిసింది.
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియపైనే అందరూ దృష్టి సారించారు. మంగళవారం జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీపీవో సురేశ్మోహన్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ల రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చ
దేవుడిని, మతాన్ని విశ్వసించని నాస్తికుల సంఖ్యను అధికారికంగా లెక్కించడానికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కుల, మత డాటాతో పాటు ఈ వివరాలు కూడా సేకరించనుంది. ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న �
వరుసగా మూడుసార్లు అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి, కనీసం ఈసారైనా అవకాశం సంపాదించాలనే తపన పెరుగుతుండటంతో, అకస్మాత్తుగా బీసీలపై ప్రేమ కలుగుతున్నది. ఆయన ఈ నెల 24, 25 తేదీలలో బ�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టుకతో ఓబీసీ కాదని, ఆయన చట్టబద్ధంగా కన్వర్ట్ అయిన ఓబీసీ అని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. కాబట్టి ఆయన ఓబీసీల కోసం చిత్తశుద్ధిగా ఏదీ చేయబోరని అన్నారు.
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతమున్న 23శాతం రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతాం’.. ఇదీ కాంగ్రెస్ ఇచ్చిన హామీ. కానీ గడచిన 18 నెలల కాలం�
కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మాట్లాడటమే తప్ప ఆచరించిన దాఖలాలు లేవని, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనూ కులగణన సక్రమంగా జరగలేదని వక్తలు విమర్శించారు. దేశానికి స్వా
‘కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం క�
Karnataka | కుల గణన నిర్వహించాలన్న నిర్ణయం తమది కాదని.. పార్టీ హైకమాండ్దేనని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం మీడియాతో బుధవారం మాట్లాడారు. కుల గణనకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చాయ�
కర్ణాటకలో కుల గణనను తిరిగి నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. పదేండ్ల కిందట నిర్వహించిన కులగణనపై పలు కుల సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఏఐసీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట�
గత ఏడాది జూన్ 9న వరుసగా మూడో పర్యాయం భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400కి మించి సీట్లు సాధిస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ.. కేవలం 240 స్థానాల్లో గెలుపొంది�