కులగణనపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును వక్రీకరించవద్దని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు ఒక ప్రకటనలో తెలిపారు.
కులగణన సహితంగా జనాభా లెక్కలు చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ప్రభుత్వాలకు సంక్షేమ విధానాలను రూపొందించేందుకు కులాల వారీగా
కుల గణన లెక్కలపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. జనాభాను తగ్గించి చూపడంపై నాయక్పోడ్(షెడ్యూల్ ట్రైబ్) సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందంటూ మండిపడుతున్నారు.
దేశవ్యాప్తంగా ఓబీసీల అభివృద్ధికి కచ్చితమైన గణాంకాలు అవసరమని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు. జనగణనలో కులగణన చేపట్టాల ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సలహాదారు వీ హనుమంతరావు చేపట్టిన దీక్ష�
నిర్మల్ జిల్లావ్యాప్తంగా జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ముందుగా ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల గణనను చేపట్టనున్నారు.
కులగణన లెక్కలపై స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ పలు అభ్యంతరాలు వ్యక్తంచేసింది. నివేదికలోని అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు కమిషన్లోని స�
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కుల గణనలో నాయక్పోడ్ జనాభాను తక్కువ చేసి చూపించారని ఆదివాసీ నాయక్పోడ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల రాంచందర్, పుట్టా శివశంకర్ మండిపడ్డారు. ఈ మేరకు వారు సోమవ
Caste Census | అసలు వదిలి కొసరు పెట్టినట్టున్నది కాంగ్రెస్ సర్కార్ తీరు. కేవలం కులాల వారీగా విద్య, ఉద్యోగ, ఆదాయ, సామాజిక స్థితిగతుల గణాంకాలనే సర్వే నివేదికలో ప్రకటించి చేతులు దులుపుకొన్నది. అసలు బీసీ వర్గాల్లో �
Caste Census | రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదికలో మున్నూరు కాపు జనాభాను 4%లోపు చూపించారంటూ తెలంగాణ మున్నూరు కాపు సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Caste Census | ముస్లిం ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన కులగణన నివేదికలో బీసీలు 56.3
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఈ మధ్య చేపట్టిన కులగణన వివరాలు వెల్లడించడంపై బీసీ సంఘాలు, నాయకులు మండిపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి హడావుడిగా విడుదల చేసిన కులగణన, ఇంటింటి సర్వే వివరాలపై ఉమ్మడి జిల్లాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ప్రభుత్వం ప్రకటించిన వివరా
Loksabha: కులగణన జరుగుతోందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. మతం ఆధారంగా కోటా ఉండబోదన్నారు. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్కు కౌంటర్గా ఆయన లోక్సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ బిల�