బీసీ రిజర్వేషన్లపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొదటి నుంచీ డ్రామాలు ఆడుతున్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. స్వాతంత్య్రం సిద్ధించి 79 ఏండ్లు అవుతున్నా బీసీలకు తగిన న్యాయం జరుగలేదని ఆ�
కులగణన వివాదంపై విపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కులగణన కోసం ప్రస్తుతం ఉన్న ప్రశ్నావళిని రద్దు చేసి ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాత కొత్�
దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక రిజర్వేషన్లను రద్దు చేయాలని ఢిల్లీలో ఆందోళన చేపట్టడం సిగ్గుచేటని, 80 ఏళ్లుగా దేశాన్ని పందికొక్కుల్లా దోచుకున్న వారు నేడు రిజర్వేషన్ల వ్యతిరేక కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్
కేంద్రం చేపడుతున్న కులగణనలో బీసీకులాలకు ప్రత్యేకమైన యూనిక్ కోడ్ కేటాయించాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ (బీసీఐఎఫ్) చైర్మన్ చిరంజీవులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కులగణన అంశంపై ప్రజలకు పలు వి
బీసీ కులగణన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట మార్చి బీసీలను మోసం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. బీసీ కులాల లెక్కలను శాస్త్రీయంగా చేపట్టాలని డిమాండ్
కులగణనపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును వక్రీకరించవద్దని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు ఒక ప్రకటనలో తెలిపారు.
కులగణన సహితంగా జనాభా లెక్కలు చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ప్రభుత్వాలకు సంక్షేమ విధానాలను రూపొందించేందుకు కులాల వారీగా
కుల గణన లెక్కలపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. జనాభాను తగ్గించి చూపడంపై నాయక్పోడ్(షెడ్యూల్ ట్రైబ్) సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందంటూ మండిపడుతున్నారు.
దేశవ్యాప్తంగా ఓబీసీల అభివృద్ధికి కచ్చితమైన గణాంకాలు అవసరమని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు. జనగణనలో కులగణన చేపట్టాల ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సలహాదారు వీ హనుమంతరావు చేపట్టిన దీక్ష�
నిర్మల్ జిల్లావ్యాప్తంగా జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ముందుగా ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల గణనను చేపట్టనున్నారు.
కులగణన లెక్కలపై స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ పలు అభ్యంతరాలు వ్యక్తంచేసింది. నివేదికలోని అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు కమిషన్లోని స�
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కుల గణనలో నాయక్పోడ్ జనాభాను తక్కువ చేసి చూపించారని ఆదివాసీ నాయక్పోడ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల రాంచందర్, పుట్టా శివశంకర్ మండిపడ్డారు. ఈ మేరకు వారు సోమవ
Caste Census | అసలు వదిలి కొసరు పెట్టినట్టున్నది కాంగ్రెస్ సర్కార్ తీరు. కేవలం కులాల వారీగా విద్య, ఉద్యోగ, ఆదాయ, సామాజిక స్థితిగతుల గణాంకాలనే సర్వే నివేదికలో ప్రకటించి చేతులు దులుపుకొన్నది. అసలు బీసీ వర్గాల్లో �
Caste Census | రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదికలో మున్నూరు కాపు జనాభాను 4%లోపు చూపించారంటూ తెలంగాణ మున్నూరు కాపు సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.