వరుసగా మూడుసార్లు అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి, కనీసం ఈసారైనా అవకాశం సంపాదించాలనే తపన పెరుగుతుండటంతో, అకస్మాత్తుగా బీసీలపై ప్రేమ కలుగుతున్నది. ఆయన ఈ నెల 24, 25 తేదీలలో బ�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టుకతో ఓబీసీ కాదని, ఆయన చట్టబద్ధంగా కన్వర్ట్ అయిన ఓబీసీ అని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. కాబట్టి ఆయన ఓబీసీల కోసం చిత్తశుద్ధిగా ఏదీ చేయబోరని అన్నారు.
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతమున్న 23శాతం రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతాం’.. ఇదీ కాంగ్రెస్ ఇచ్చిన హామీ. కానీ గడచిన 18 నెలల కాలం�
కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మాట్లాడటమే తప్ప ఆచరించిన దాఖలాలు లేవని, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనూ కులగణన సక్రమంగా జరగలేదని వక్తలు విమర్శించారు. దేశానికి స్వా
‘కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం క�
Karnataka | కుల గణన నిర్వహించాలన్న నిర్ణయం తమది కాదని.. పార్టీ హైకమాండ్దేనని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం మీడియాతో బుధవారం మాట్లాడారు. కుల గణనకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చాయ�
కర్ణాటకలో కుల గణనను తిరిగి నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. పదేండ్ల కిందట నిర్వహించిన కులగణనపై పలు కుల సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఏఐసీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట�
గత ఏడాది జూన్ 9న వరుసగా మూడో పర్యాయం భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400కి మించి సీట్లు సాధిస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ.. కేవలం 240 స్థానాల్లో గెలుపొంది�
Population, caste census | దేశవ్యాప్తంగా జనాభా, కుల గణన రెండు దశల్లో జరుగనున్నది. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఈ భారీ స్థాయి గణనకు తాత్కాలిక షెడ్యూల్ను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Panchayat Elections | జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం కులగణన చేపట్టామని, దీంతో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేక
బడుగు, బలహీన వర్గాల పోరాటానికి, ఆకాంక్షలకు కులగుణన రూపంలో పాక్షిక విజయం లభించింది. ఎవరు ఎంతో వారికంత అన్న న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఈ దేశంలోని బహుజనులు దశాబ్దాల నుంచి గళమెత్తుతున్నారు, ఉద్యమిస్తున్నార
Caste Census | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన తప్పుల తడకగా ఉందని, బీసీలను తగ్గించి చూపించిందని బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాండు యాదవ్ డిమాండ్ చేశారు.
Tejashwi Yadav | జనాభా లెక్కలతోపాటే కులగణన (Caste Census) చేపడుతామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను రాష్ట్రీయ జనతా దళ్ (RJD) స్వాగతించింది. ఈ మేరకు ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) కి లేఖ �