కులగణన లెక్కలపై స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ పలు అభ్యంతరాలు వ్యక్తంచేసింది. నివేదికలోని అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు కమిషన్లోని స�
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కుల గణనలో నాయక్పోడ్ జనాభాను తక్కువ చేసి చూపించారని ఆదివాసీ నాయక్పోడ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల రాంచందర్, పుట్టా శివశంకర్ మండిపడ్డారు. ఈ మేరకు వారు సోమవ
Caste Census | అసలు వదిలి కొసరు పెట్టినట్టున్నది కాంగ్రెస్ సర్కార్ తీరు. కేవలం కులాల వారీగా విద్య, ఉద్యోగ, ఆదాయ, సామాజిక స్థితిగతుల గణాంకాలనే సర్వే నివేదికలో ప్రకటించి చేతులు దులుపుకొన్నది. అసలు బీసీ వర్గాల్లో �
Caste Census | రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదికలో మున్నూరు కాపు జనాభాను 4%లోపు చూపించారంటూ తెలంగాణ మున్నూరు కాపు సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Caste Census | ముస్లిం ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన కులగణన నివేదికలో బీసీలు 56.3
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఈ మధ్య చేపట్టిన కులగణన వివరాలు వెల్లడించడంపై బీసీ సంఘాలు, నాయకులు మండిపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి హడావుడిగా విడుదల చేసిన కులగణన, ఇంటింటి సర్వే వివరాలపై ఉమ్మడి జిల్లాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ప్రభుత్వం ప్రకటించిన వివరా
Loksabha: కులగణన జరుగుతోందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. మతం ఆధారంగా కోటా ఉండబోదన్నారు. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్కు కౌంటర్గా ఆయన లోక్సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ బిల�
రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించి 16 నెలలైనా తమకు ఇంకా పారితోషికం ఇవ్వలేదంటూ ఎన్యుమరేటర్లు ఆందోళనకు దిగారు.
Telangana Cabinet : అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ప్రభ్వుత్వం అమోదం తెలిపింది. విద్వేష పూరిత ప్రసంగాల నిరోధక బిల్లు, గిగ్ కార్మికుల సంక్షేమం బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
జనాభా గణన-2027లో ఏ ఒక్కరిని వదలకుండా, డూప్లికేషన్ లేకుండా చూడాలని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ చంద్రకళ సూచించారు. క్షేత్రస్థాయిలో జనాభా ఉన్నది ఉన్నట్టు రిప్లెక్ట్ కావాలన్నారు.
ఇంటింటి సర్వేకు సంబంధించిన నివేదిక విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. గణాంకాలను సైతం గోప్యంగానే ఉంచింది. స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారీగా లెక్కలను బయట�