ఇన్సూరెన్స్ లేని వాహనాలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. గ్రేటర్ వ్యాప్తంగా 22 వాహనాలపై కేసులు నమోదు చేశారు. చాలా మంది ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయించుకోకుండానే వాహనాలు నడుపుతున్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధించినట్లు ఎస్సై దీకొండ రమేష్ పేర్కొన్నారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఓదెల మండల గ్రామా�
Padma Devender reddy | బుధవారం రామాయంపేటకు విచ్చేసిన పద్మాదేవేందర్రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే అనుచరులు బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తలను పరామర్శించి ప్రభ
Nipah Virus | కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం రేపుతున్నది. ఇద్దరు వ్యక్తుల్లో నిపా వైరస్ లక్షణాలు గుర్తించారు. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు జిల్లాల్లో అలెర్ట్ ప్రకటించారు.
రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు తారా స్థాయికి చేరుకున్నాయని, ప్రజల పక్షాన నిలబడి పోరాడి, ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తల పైనే దాడిచేసి, వారిపైనే పోలీసులతో కేసులు నమోదు చే
రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ దాచినా, నంబర్లు తొలగించినా కేసులు నమోదు చేస్తామని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నంబర్ లేని, నంబర్ ప్లేట్ దాచి, కొన్ని నంబర్లు తొలగ
TGSRTC ఏళ్లకాలంగా తమపై పెట్టిన కేసు కొనసాగుతుండడంతో పలుమార్లు న్యాయస్థానానికి వెళ్లవలసి వస్తుందని టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. విధులు మానుకొని కేసులకు రావడం ఇబ్బందికరంగా మారుతుందని వ
బోధన్ పట్టణంలోని న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో 1794 కేసులకు పరిష్కారం లభించింది. న్యాయస్థానంలో నిర్వహించిన నాలుగు బెంచీలకు గాను నలుగురు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు సభ్యులుగా వ్
క్షిదారులు రాజీ కుదుర్చుకున్న కేసులకు లోక్ ఆధాలాత్ లో శాశ్వత పరిష్కారం దొరుకుతుందని , ఈ కేసులను పై కోర్టులో అప్పీల్ చేసేందుకు ఆస్కారం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.